News

News

నిర్లక్ష్యానికి గురైన 800 ఏళ్ల నాటి నార్నెపాడు శాసనం

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు భీమేశ్వరాలయం బయట 800 సంవత్సరాల నాటి క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు....
News

తలుపులమ్మ లోవలో ఆషాఢ మాస ఉత్సవాలు

ఆషాడమాస ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు. సుమారు 40 వేలమంది అమ్మవారిని...
ArticlesNews

గోవధను వ్యతిరేకించిన మౌల్వీపై దాడికి ముస్లిములను రెచ్చగొట్టిన బోధకుడి అరెస్ట్

అస్సాం పోలీసులు ముఫ్తీ ముఖీబుర్ రెహమాన్ అజారీ అనే రాడికల్ మతబోధకుడిని అరెస్ట్ చేసారు. లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర, ఆ జిల్లా ఎస్‌పికి వ్యతిరేకంగా హింసాయుత నిరసనకు పిలుపునిస్తూ అతను ముస్లిములను రెచ్చగొడుతూ ప్రసంగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్...
ArticlesNews

కలిమి లేముల నడుమ కృష్ణ-కుచేల సంబంధం

సాయంత్రం అయింది. కుచేలుడు ద్వారకకు చేరుకున్నాడు. 'ద్వారక బహుసుందరమయిన నగరం. మధుర కంటే కూడా బాగుంది' అనుకు న్నాడు. కుచేలుడి వస్త్రాలు మురికిగా, చినిగిపోయి ఉన్నాయి. ఒకసారి చూసుకొన్నాడు. ధోవతి, ఉత్తరీయం, ఒకటే జత. మూడు రోజులుగా ప్రయాణిస్తూ ఉతుక్కొనే అవకాశం...
News

చైనా చర్యలను అడ్డుకునేందుకు ‘‘జొరావర్‌’’ రెడీ… పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో, ఎల్‌అండ్‌ టీ సంయుక్తంగా మరో మైలు రాయిని అధిగమించాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చర్యలను అడ్డుకునేందుకు తయారు చేససన ‘‘జొరావర్‌’’ అనే తేలిక పాటి యుద్ధ ట్యాంకును రూపొందించాయి. దీని తయారీ...
ArticlesNews

పూరి జగన్నాథ్ రథ యాత్ర విషయంలో పాశ్చాత్యులు చేసిన కుట్ర ఏమిటంటే…

9 రోజులు… 18 ఏనుగులు… 38 మల్లయోధులు… 101 వాహనాలు… మొత్తంగా 400 ఏళ్ళ చరిత్ర…. ఇదీ జగన్నాధ రథయాత్ర వైభవం. జగన్నాధుడంటే విశ్వానికి అధిపతి అని అర్థం. ఆ జగన్నాధుని రథయాత్ర తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతుంది. కుల, మత,...
News

తిరుమలలో దళారులపై నిఘా

తిరుమలలో తిష్టవేసిన దళారులపై అధికారులు దృష్టిసారించారు. నూతన ఈవో జె శ్యామలరావు ఆదేశాలతో దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై సీవీఎస్వి నరసింహకిశోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి అధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. తితిదే ఐటీ విభాగం ద్వారా భారీగా గదులు...
News

నేత్రపర్వంగా జగన్నాథుడి రథయాత్ర

జై జగన్నాథ్‌ నామస్మరణ, జయజయద్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవోపేతంగా సాగింది. శ్రీక్షేత్రంలో 53 ఏళ్ల తర్వాత ఒకేరోజున పురుషోత్తముని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్రలు ఏర్పాటయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే సేవలు ప్రారంభం...
1 1,425 1,426 1,427 1,428 1,429 3,071
Page 1427 of 3071