News

News

స్త్రీలపై జాకీర్ నాయక్ అనుచిత వ్యాఖ్యలు

భారత్ నుండి పారిపోయి అనేక దేశాలు తిరిగి ఇటీవల పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇస్లామిక్ మత బోధకుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాకీర్ నాయక్ స్త్రీలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. . సాధారణంగా ఇస్లాం, ఖురానులపై ఉపన్యాసాలు, బహిరంగ...
News

విశాఖ తీరంలో విదేశీ యుద్ధనౌకలు

విశాఖ తీరంలో మలబార్‌–­2024 విన్యాసాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాల కోసం భారత నౌకాదళంతో పాటు యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీ (యూఎస్‌ఏ), జపాన్‌ మారీటైమ్‌ సెల్ఫ్‌డిఫెన్స్‌ ఫోర్స్‌ (జేఎంఎస్‌డీఎఫ్‌)తో పాటు రాయ­ల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ (ఆర్‌ఏఎన్‌) యుద్ధనౌకలు విశాఖ చేరుకున్నాయి. మంగళవారం...
News

ఆవుల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

అన్నమయ్య జిల్లా కేవీపల్లె ఆవుల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్‌ఐ లక్ష్మీదేవి తెలిపారు. కేవీపల్లె మండలంలోని లక్ష్మీరెడ్డిగారిపల్లెకు చెందిన షేక్‌ ఖాజా కేవీపల్లె, గర్నిమిట్ట ప్రాంతంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన...
ArticlesNews

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు: పండుగ రద్దుచేసుకున్న బౌద్ధులు

బంగ్లాదేశ్‌లోని మైనారిటీ ప్రజలపై అత్యాచారాలు, పీడనలకు కనుచూపుమేరలో అంతమనేదే కనిపించడం లేదు. దుర్గాపూజ వేడుకలు జరుపుకోడానికి జిజియా పన్ను కట్టాలంటూ హిందువులను బెదిరించిన తర్వాత, ఇప్పుడు బంగ్లాదేశీ ముస్లిములు బౌద్ధ సన్యాసుల మీద పడ్డారు. చిట్టగాంగ్ పర్వతప్రాంతాల్లోని బౌద్ధులు ఈ యేడాది...
News

టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులకు కొత్త లుక్

టీ-90 భీష్మ’ యుద్ధ ట్యాంకుల ఆధునీకరణ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త రూపు రేఖలతో వాటిని తీర్చిదిద్దారు. అత్యాధునిక వసతులతో ఆధునీకరించిన మొదటి టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకును భారత ఆర్మీ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్...
News

2026 జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ముఖ్య సమన్వయకర్తగా పి.రామచంద్రరాజు, సహ సమన్వయకర్తగా వాసిరెడ్డి విద్యాసాగర్‌లను నియమించారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన సభలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌...
News

కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న యోగి ఆదిత్యనాధ్

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శరన్నవరాత్రుల సందర్భంగా మహాశివుణ్ణి ఆరాధించారు. వారణాసికి చేరుకున్న ఆయన ముందుగా భారత సేవాశ్రమ సంఘ్‌లో దుర్గాదేవిని పూజించి, అనంతరం కాశీ విశ్వనాథుణ్ణి, కాలభైరవ ఆలయాన్ని, విశాలాక్షి ఆలయాన్ని సందర్శించారు. నవరాత్రులలో పంచమి రోజున వారణాసికి వచ్చిన...
ArticlesNews

భాగ్యనగరం దాండియా కార్యక్రమాల్లోకి ముస్లిముల చొరబాట్లు

శరన్నవరాత్రి పర్వదినాల్లో దాండియా ఆడడం గుజరాతీ హిందువుల వేడుకల్లో ప్రధానఘట్టం. దేశంలోని అన్ని ప్రాంతాల సంబరాలూ వేడుకలూ అందరికీ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైదరాబాద్‌లో సైతం దాండియా వేడుకలు పెద్దయెత్తున నిర్వహిస్తున్నారు. అయితే హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొనే దాండియా వేడుకల్లోకి...
1 1,298 1,299 1,300 1,301 1,302 3,074
Page 1300 of 3074