News

ArticlesNews

అయోధ్యలో మతమార్పిడి ముఠా గుట్టు రట్టు, ముగ్గురి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భారీ మతమార్పిడి రాకెట్ బైటపడింది. స్థానిక హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రలోభపెడుతూ బలవంతం చేస్తున్న క్రైస్తవ మిషనరీలు దొరికారు. ఈ మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్నవారిపై పాస్టర్లు, వారి అనుచరులు హింసకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి...
ArticlesNews

టీలో ఉమ్మి వేసిన దుకాణదారుపై పర్యాటకుల ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు

ఆహారపదార్ధాల్లో ఉమ్మి వేసి దాన్ని తమ మతాచారం అని సమర్ధించుకునే సంఘటన మరొకటి తాజాగా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ముస్సోరిలో ఈ సంఘటన అక్టోబర్ 8న చోటు చేసుకుంది. ముస్సోరిలో నౌషాద్ అలీ, హసన్ అలీ అనే...
News

పాకిస్తానీలకు ఇక్కడేం పని?

పాకిస్తాన్‌ అంటే భారత్‌కు ఎంత శతృదేశమో తెలియనిది కాదు. జమ్ము కశ్మీర్‌లో ఎడతెగని ఉగ్రవాదాన్ని నడిపిస్తోంది. దీంతో పచ్చని లోయ నెత్తుటి మడుగులా మారింది. దేశంలో పేలుళ్లకు తరచూ కుట్రలు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో బెంగళూరులోను, రాష్ట్రంలోను పాకిస్తానీలు పట్టుబడడం...
News

రైల్వేట్రాక్ మీద స్క్వేర్ ఐరన్ యాంగిల్, కేసు నమోదు

మధ్యప్రదేశ్‌ గ్వాలియర్ జిల్లా లోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద గుర్తుతెలియని వ్యక్తి స్క్వేర్ ఐరన్ యాంగిల్‌ పెట్టాడు. తద్వారా రైళ్ళను పడగొట్టేందుకు ప్రయత్నించాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసామని రైల్వే...
News

చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ సభ్యుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ, బుధవారం నాడు చెన్నైలో హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే అతివాద సంస్థ తమిళనాడు-పుదుచ్చేరి విభాగం అధినేత ఫైజుల్ రెహమాన్‌ను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకూ తమిళనాడులో ఎన్ఐఎ అరెస్ట్ చేసిన హిజ్బుత్ తహ్రీర్ సభ్యుల సంఖ్య 7కు చేరుకుంది....
ArticlesNews

దేవరగట్టు ఉత్సవం

విజయదశమి పండుగలో భాగంగా వివిధ ప్రాంతాలలో జరుపుకునే ఉత్సవాలలో విలక్షణమైనది ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ‘దేవరగట్టు కర్రల సమరం’ (దేవరగట్టు ఉత్సవం) ఆ రోజు రాత్రి కాగడాల కాంతుల్లో జరుపుకునే దీనినే ‘బన్ని ఉత్సవం’ అనీ అంటారు. ప్రచారంలో ఉన్న కథనం...
News

చైనా గూఢచారి బెలూన్లను కూల్చే సత్తా భారత్‌కు..!

ఇతర దేశాలపై నిఘా వేయడానికి చైనా వినియోగిస్తున్న గూఢచారి బెలూన్లను కూల్చడంపై భారత వాయుసేన శిక్షణ పొందినట్లు సమాచారం. తాజాగా తూర్పు ఎయిర్‌ కమాండ్‌లో 55వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్న చైనా తరహా గూఢచారి బెలూన్‌ను రఫెల్‌ జెట్‌ను...
ArticlesNews

వక్ఫ్ బోర్డు మీద గెలిచిన ఝాన్సీ రాణి

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఈస్టిండియా కంపెనీ ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించి, యుద్ధంలోనే చంపింది. కానీ 2024లో ఆ మహా యోధురాలి విగ్రహం వక్ఫ్ బోర్డును న్యాయపోరాటంలో ఓడించి దేశానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. అదెలా జరిగింది? కొన్ని ముస్లిం సంఘాలలో...
1 1,296 1,297 1,298 1,299 1,300 3,074
Page 1298 of 3074