News

News

మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లోకకంటకుడైన మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి...
News

సంఘ్ గీత్ తో సమాజంలో సామరస్యం : మోహన్ భాగవత్

సంఘ్ పాటల ద్వారా సామరస్యం ఏర్పడుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు.శ్రావ్యంగా పాడటం వల్ల ఐక్యతా భావం పెరుగుతుందని చెప్పారు. సంగీతం, గానం, పాటలు ప్రతి మనిషిలోనూ ఉంటాయని, అయితే వాటిని...
News

ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్‌ కదలికలు: హిమాచల్‌ మంత్రి

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్‌ కదలికలను గుర్తించినట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు....
News

మెట్రో థీమ్‌తో నవరాత్రుల మండపం

ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ...
ArticlesNews

సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు

ఎడారిలో నీటి మడుగులు ఏర్పడేంత వర్షాలు కురుస్తాయని మీరు ఎప్పుడైనా విన్నారా? మొరాకోలోని సహారా ఎడారిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈత చెట్లు, ఇసుక దిబ్బల మధ్య నీటి మడుగులు ఏర్పడి, అరుదైన దృశ్యాలను మన...
News

మద్యం, మాంసం అలవాటున్న పోలీసులు కుంభమేళా డ్యూటీకి దూరం : కీలక నిర్ణయం

రాబోయే మహా కుంభమేళా సందర్భంగా యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం, మాంసాహారం తినే అలవాటున్న పోలీసులను ఆ సమయంలో విధుల్లోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని డీజీపీ అన్ని జిల్లాల పోలీసు అధికారులకు సమాచారం అందించారు. అంతేకాకుండా...
News

రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి లభించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకుగానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్‌ హసబిస్‌, జాన్‌ ఎం.జంపర్‌ను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్‌...
News

రతన్ టాటాకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నివాళులు

వినమ్ర శ్రద్ధాంజలి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా మరణం భారతీయులందరికీ తీరని లోటు. ఆయన మరణంతో భారతదేశం అమూల్యమైన రత్నాన్ని కోల్పోయింది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో రతన్ టాటా అందించిన సహకారం చిరస్మరణీయం. నూతన మరియు సమర్థవంతమైన కార్యక్రమాలతో పాటు,...
1 1,297 1,298 1,299 1,300 1,301 3,074
Page 1299 of 3074