ప్రతీ గ్రామంలో సంఘ శాఖలు నిర్మించాలి: భాగయ్యజీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వయంసేవకులు అందరూ ప్రతీ గ్రామంలోనూ సంఘశాఖల నిర్మాణం చేపట్టాలని సంస్థ అఖిల భారత కార్యకారణి సదస్యులు ఆదరణీయ శ్రీ భాగయ్య గారు సూచించారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని వివేకానంద...







