News

News

ఛాందసుల రాక్షసత్వం

యూపీలోని బహ్రూరాయిచ్ లో దుర్గాదేవి నిమజ్జంన సందర్భంగా ముస్లిం ఛాందసులు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఓ హిందూ యువకుడు మరణించాడు. అయితే.. ఈ మరణంపై అత్యంత సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. మరణించిన గోపాల్ మిశ్ర గోళ్లన్నీ...
News

గోష్పాద క్షేత్రంలో గోదావరిహారతి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి ఉత్సవంలో భాగంగా నవంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించే గోదావరి మహా నీరాజనం, మహా హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆర్డీవో సుస్మిత రాణి తెలిపారు....
News

గర్భా సంగీతాన్ని వింటున్న ఆరెస్సెస్ కార్యకర్తపై ముస్లిం ఛాందసుల దాడి

గుజరాత్ లో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ స్వయంసేవక్ తన కారులో గర్భా సంగీతాన్ని వింటున్నందుకు ఛాందసులు దాడి చేశారు. ఈ ఘటన జంఖంభాలియాలోని మదీనా మసీదు చౌక్ లో జరిగింది. ఇస్లాం ఛాందసులైన లాలాషేక్, రుస్తమ్ తో సహా...
ArticlesNews

కుటుంబ విలువలు

కుటుంబ ప్రభోధన్ భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక జాతిగా ఇన్ని సంవత్సరాలు నిలబడేం దుకు మూలస్తంభం...
News

14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన నేపాల్‌ యువకుడు

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 14 పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా నేపాల్‌కు చెందిన నిమా రింజి షెర్పా(18) రికార్డు సృష్టించారు. గతవారం ఈ యువకుడు చైనాలోని 8,027 మీటర్ల (26,335 అడుగుల) ఎత్తైన షిషపంగ్మా పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో 8,000...
ArticlesNews

వివేకానంద, అంబేద్కర్ ను అవమానించిన ఎస్ఎఫ్ఐ… బాత్రూమ్ లో పోస్టర్లు

తెలంగాణ హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) విద్యార్ధులు తమ నీచత్వాన్ని చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్‌ను అవమానించాలనే దురుద్దేశంతో… స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్‌ల బొమ్మలతో కూడిన సంఘ్‌ ప్రచార పోస్టర్లను యూనివర్సిటీ హాస్టల్‌లోని...
News

భద్రాద్రి రామయ్యకు యూట్యూబ్‌ ఛానల్‌

భద్రాచలం రామాలయం తరఫున ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి మంగళవారం ప్రకటించారు. ఇందులో భద్రాచలంలోని ఉత్సవాల విశేషాలను, పూజల సమస్త సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు...
News

ముత్యాలమ్మ విగ్ర‌హం ధ్వంసంపై జ‌న‌సేనాని ఆగ్రహం

సికింద్రాబాద్ లో ముత్యాలమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్న పవన్ కళ్యాణ్, విగ్రహ ధ్వంసం దుర్మార్గమన్నారు. మహాపచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు....
1 1,285 1,286 1,287 1,288 1,289 3,074
Page 1287 of 3074