దేవాలయాలపై దాడులకు పాల్పడిన దుండగులను శిక్షించాలి
హైదరాబాద్ లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న దుండగులను కఠిననంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వరుస దాడులను నిరసిస్తూ బుధవారం రాత్రి 7 గంటలకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారిని...







