News

News

పాక్‌లో హిందూ గుడికి మోక్షం.. 64 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం

ఇస్లామిక్‌ దేశం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్కడి హిందూ ఆలయాలు ఎన్ని దాడులకు గురయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది 64 ఏళ్ల తర్వాత పాక్‌లోని నరోవల్‌ జిల్లాలోని బావోలీ సాహిబ్‌ గుడిని అక్కడి...
News

సన్యాసిగా భారత్‌లో జీవిస్తున్న బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్

బంగ్లాదేశ్ వ్యక్తి బౌద్ధ సన్యాసిగా భారత్‌లో జీవిస్తున్నాడు. పలు పేర్లతో పలు దేశాల పాస్‌పార్ట్‌లు అతడి వద్ద ఉన్నాయి. థాయ్‌లాండ్‌ వెళ్లేందుకు పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అనుమానించి అరెస్ట్‌ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఎనిమిదేళ్లుగా అక్రమంగా...
News

అయోధ్య: దీపోత్సవానికి ముస్తాబు.. పుష్ఫ వర్షానికి ఏర్పాట్లు

యూపీలోని రామనగరి అయోధ్య దీపోత్సవానికి ముస్తాబవుతోంది. తాజాగా అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన బృందంతో కలిసి రామ్ కీ పైడీ, దీపోత్సవ్ సైట్‌లను పరిశీలించారు. అక్టోబరు 22న అయోధ్యలో దీపోత్సవం జరగనుంది. దీనికిముందు అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతిభా...
News

వక్ఫ్ బోర్డుతో పేద ముస్లింలకు ఒరిగిందేమీ లేదు : ఇంద్రేష్ కుమార్

వక్ఫ్ బోర్డు విషయంలో రాజకీయాలు చేయవద్దని ఆరెస్సెస్ ప్రచారక్, ముస్లిం విచార్ మంచ్ మార్గదర్శకులు ఇంద్రేష్ కుమార్ సూచించారు. పేద ముస్లింలను ఆదుకునేందుకు వక్ఫ్ బోర్డ్ ఏర్పాటైందని, కానీ... ఆ బోర్డు వల్ల పేద ముస్లింలకు ఎలాంటి ప్రయోజనమూ కలగలేదన్నారు. వక్ఫ్...
News

ఆలయాలపై దాడులు అరికట్టాలి.. గవర్నర్‌కు బిజెపి ఎంపీల వినతి

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను బిజెపి నేతలను కలిశారు. ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం ఈటల...
News

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలు

ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపర్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. నవంబరు 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆ మధ్యకాలంలో విమానాల్లో పేలుళ్లు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు....
News

విశ్వగురు భారత్ కోసం “పంచ పరివర్తన” అనుసరిద్దాం

విజయదశమి సందర్బంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ జీ సందేశంపై విజయవాడలో నిర్వహించిన చర్చలో ఆర్ఎస్ఎస్ కి చెందిన ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పంచ పరివర్తన్ (పంచప్రాణ)... 1) సామాజిక...
ArticlesNews

వక్ఫ్ బోర్డు – సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు : రితమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ఈ డిజిటల్ యుగంలో ప్రపంచం అంతా మన అరచేతుల్లోకి ఒదిగిపోయింది. ప్రతీ ఒక్కరి దగ్గరకూ కావలసిన సమాచారం చేరుతోంది. ఇంకా చెప్పాలంటే అవసరమైన దానికంటె ఎక్కువే అందుతోంది. కానీ అన్ని అంశాలపై సరైన అవగాహన లేకపోవడంతో ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు...
1 1,276 1,277 1,278 1,279 1,280 3,075
Page 1278 of 3075