News

News

1,100 మంది వేదాచార్యులతో సరయూ హారతి

ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కారు అక్టోబర్‌ 28 నుంచి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు కళాకారుల బృందాలు రామాయణంలోని వివిధ ఘట్టాల ఆధారంగా ప్రదర్శనలను నిర్వహించనున్నాయి....
News

అంతరిక్ష చెత్త.. అమాంతం పైపైకి

మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో అవనిపై అమాంతం పెరుగుతున్న చెత్తకొండలతో ఎంతో ముప్పు పరిణమిస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనూ చెత్త పేరుకుపోతోంది. భూమిపై వ్యర్థాలను పునశ్శుద్ధి కర్మాగారాల ద్వారా అయినా కాస్తంత వదిలించుకోవచ్చుగానీ అంతరిక్ష చెత్తలోని నట్లు, బోల్ట్‌లు, ఇతర...
News

భక్తులకు కోసం పంచారామ దర్శని

కార్తికమాసం సందర్భంగా పంచారామాలు దర్శించుకునే భక్తులకు పంచారామ దర్శని ప్యాకేజీతో ఒకేరోజు ఐదు పంచారామ క్షేత్రాలు దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు పశ్చిమగోదావరిజిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్ వి ఆర్. వరప్రసాద్ చెప్పారు. భీమవరంలో వరప్రసాద్ మాట్లాడుతూ...
News

తస్లీమా నస్రీన్ కు వీసా పొడగింపు

భారత్ లో తన నివాస గడువు ముగియటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సామాజిక మాధ్యమాల్లో సోమవారం ఉదయం పోస్టు పెట్టగా, సాయంత్రానికల్లా పొడిగింపునకు అనుమతి ఇచ్చారని బంగ్లాదేశ్ రచయిత్రి, హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ (62) తెలిపారు. గత మూడు...
ArticlesNews

ఉత్తరాఖండ్ థరూ బుక్సా తెగలో 40శాతం మందిని మతం మార్చేసిన మిషనరీ మాఫియా

ఉత్తరాఖండ్‌లోని ఓ గిరిజన తెగ థరూ బుక్సా. ఆ తెగ ప్రజలు మహారాణా ప్రతాప్ వంశీకులని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆ తెగలో దాదాపు 40శాతం మంది క్రైస్తవంలోకి మతం మార్పిడి అవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ సరిహద్దుల్లో ఉండే ఖాతిమా,...
ArticlesNews

స్వదేశీ’ స్వయంసమృద్ధికి ప్రతీక తారకమంత్రం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

స్వదేశీ అనేది కేవలం ఆర్ధిక పరమైన విధానం మాత్రమే కాదని, మన స్వయంసమృద్ధికి, తద్వారా దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాలలో సాకారం చేసే అద్భుత తారకమంత్రమని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి...
News

ముస్లింల పిటిషన్లను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు

మథురలోని కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంపై హిందువుల తరఫు పిటిషన్ లన్నింటిని కలిపేస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసు కోవాలంటూ దాఖలైన వినతిని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింల తరఫున దాఖలైన ఈ పిటిషన్లను జస్టిస్ మాయాంక్ కుమార్ జైన్ తిరస్కరిం...
ArticlesNews

ఆలయ వైభవం

ఆలయం అంటే కేవలం ఓ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన స్థలం మాత్రమే కాదు. లేదా స్వయంభువుగా దేవత అవతరించిన ప్రాంతం మాత్రమే కాదు. ఆలయం అనంతమైన శక్తికి కేంద్రం. ఆలయ నిర్మాణాన్ని విస్తారంగా తెలిపే శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో ఈ వివరాలన్నీ...
1 1,269 1,270 1,271 1,272 1,273 3,075
Page 1271 of 3075