News

News

ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం.. ఆధ్యాత్మిక బస్సు యాత్ర ప్రారంభం

రాజమహేంద్రవరం: స్థానిక సరస్వతీ ఘాట్‌లో ఆధ్యాత్మిక బస్సు యాత్రను మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రారంభించారు. పర్యటక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం కల్పిస్తున్నారు. తొలుత కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు...
News

బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ ర్యాలీ.. జనసంద్రమైన రహదారులు

రాజకీయ అనిశ్చితి కొనసాగుతోన్న బంగ్లాదేశ్‌లో హిందువుల భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం వేలాదిమంది వీధుల్లోకి వచ్చారు. చటోగ్రామ్‌లో సనాతన జాగరణ్‌ మంచ్‌ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అలాగే మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం...
ArticlesNews

డిఎంకె సర్కారు హిందూవ్యతిరేక ధోరణి

తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం ఆదేశాల మేరకు గతవారం రెండు దేవాలయాలను కూల్చివేసారు. భక్తుల ఆందోళనలను, హిందూ సంస్థల నిరసనలనూ పట్టించుకోకుండా గుడులను కూల్చివేయడం ఆందోళన కలిగిస్తోంది. పొల్లాచిలోని శక్తి వినాయగర్ ఆలయాన్ని, మదురైలోని కళ్యాణ వినాయగర్ ఆలయాన్నీ కూల్చివేయడంపై హిందువుల మండిపడుతున్నారు....
ArticlesNews

ఆ గ్రామస్తులకు పర్యావరణంపై అక్కర.. కొన్ని దశాబ్దాలుగా టపాకులు కాల్చని గ్రామం.. ఎందుకంటే

దీపావళి పండగ అంటేనే పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే పండగ. దీపావళి రోజున అమావాస్య చీకట్లను తరుముతూ దీపాలు వెలిగిస్తారు. తమ సంతోషాన్ని వివిధ రకాల పటాకులు కాల్చి వెల్లడిస్తారు. అయితే మన దేశంలో ఒక గ్రామంలో మాత్రం దీపావళికి బాణసంచా...
ArticlesNews

ముంబై విమానాశ్రయానికి దగ్గర్లోనే అక్రమ దర్గా… భద్రతపై ఆందోళనలు

మహారాష్ట్రలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే అక్రమంగా దర్గా నిర్మితమైంది. 2025 నాటి నుంచి ఇది పనిచేయబోతోంది.పన్వేల్ లోని పర్గావ్ గ్రామం కొండపై ఈ దర్గాను నిర్మించారు. దీంతో ల్యాండ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చినట్లైంది....
News

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హెచ్చరికలు : సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయండి

ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపర్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. దేశంలో సీఆర్పీఎఫ్ పాఠశాలలన్నీ మూసివేయాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయంటూ అమెరికా నుంచి హెచ్చరికలు చేశాడు. ఢిల్లీలో గత వారం సీఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే....
News

గోరక్షణ కోసం దేశవ్యాప్త పాదయాత్ర… యాత్రలో గోమాత కూడా…

దేశంలో గోరక్షణ జరగాలని, గోవులను కాపాడాలని పిలుపునిస్తూ అఖిల భారత గోసేవా ఫౌండేషన్ దేశ వ్యాప్త పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్రలో ఓ గోవు కూడా పాల్గొంటుంది. ఈ యాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సాగుతుంది. మొత్తం 14 రాష్ట్రాల...
1 1,267 1,268 1,269 1,270 1,271 3,075
Page 1269 of 3075