News

News

కెనడాలోని హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన విహెచ్‌పి

కెనడాలోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన దాడిని విశ్వహిందూ పరిషత్-విహెచ్‌పి ఖండించింది.ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం తెలియజేసినప్పటికీ కెనడా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఇలాంటి ఘటన జరిగిందని విహెచ్‌పి పేర్కొంది. విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు...
News

‘నమామి గంగే’ గంగా ఉత్సవ్

హరిద్వార్ లో ఈరోజు గంగ ఉత్సవ్ 8వ సంచిక జరగనుంది. హరిద్వార్ లోని చండీ ఘాట్ లో జాతీయ 'నమామి గంగే' గంగా పరిశుభ్ర మిషన్ ఆధ్వర్యంలో గంగా ఉత్సవ్ జరుగుతుంది. గంగా నది పరిరక్షణను పెంపొందించి ఆ నది సంస్కృతిక...
News

మంచు కురిసే వేళలో.. చార్‌ధామ్‌ ఆలయాల మూత

హిమాలయాల్లోని గఢ్‌వాల్‌ పర్వతశ్రేణుల్లో గల చార్‌ధామ్‌ ఆలయాలు శీతాకాలం కారణంగా వరుసగా మూతపడుతున్నాయి. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తున ఉన్న గంగోత్రి మందిర ద్వారాలను మూసివేసినట్లు ఆలయ కమిటీ కార్యదర్శి సురేశ్‌ సెమ్వాల్‌ తెలిపారు. అన్నకూట్‌ ఉత్సవాల శుభ...
News

నేడు గోదావరి మాతకు మహా నీరాజనం

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వ ర్యంలో అఖండ గోదావరి నదికి అందించే కార్తీక హారతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టంలో నదిలో పం టు ఏర్పాటు చేశారు. ఆ పంటుపై తిరుమల...
News

శివాజీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వుంటారు : దత్తాత్రేయ హోసబళే

హిందూ స్వరాజ్యం, దేశభక్తి కోసం తనను తాను అంకితం చేసుకున్న మహా పురుషుడు ఛత్రపతి శివాజీ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ఆ మహా పురుషుడు భారతదేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి వుంటాడన్నారు....
News

జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి..

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్‌ సండే మార్కెట్‌లోని టూరిస్ట్‌ సెంటర్‌ ఆఫీస్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్‌లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ...
ArticlesNews

శైవక్షేత్రాల కేంద్రం బెజవాడ

చారిత్రక నేపథ్యంతో పాటుగా పురాణ ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పలు శివాలయాలకు విజయవాడ కేంద్రంగా ఉంది. కార్తికమాసం పరమశివునికి అత్యంత విశేషమైనదిగా చెబుతారు. శనివారం నుంచి కార్తికమాసం ప్రారంభమైంది. శివునికి ఈ నెలలో చేసే ప్రతి పూజా అద్భుతమైన ఫలాన్ని అందిస్తుందని...
News

మిషనరీల కొత్త కుట్ర.. కాషాయ జెండాలతో ఏమార్చి… మత ప్రచారం

దేశంలో అక్రమ మతమార్పిళ్లు చేయడానికి క్రిస్టియన్ మిషనరీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. డబ్బులు ఇవ్వడం, ఆరోగ్యం బాగుపడడానికి రకరకాల ప్రయత్నాలు... ఇలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ.. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది....
1 1,249 1,250 1,251 1,252 1,253 3,075
Page 1251 of 3075