News

News

దాడులకు నిరసనగా బంగ్లాదేశ్‌ హిందువుల ర్యాలీ

తమపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. దాడులు, విద్వేష ఘటనల నుంచి రక్షణ కల్పించడంతో పాటు తమపై మోపిన దేశ ద్రోహ కేసులను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌ ఆగ్నేయ ప్రాంతంలోని ఛత్తోగ్రామ్‌ నగరంలో...
News

దేవాలయాల విముక్తికి విహెచ్‌పి “చలో విజయవాడ” పిలుపు

హిందూ దేవాలయాల విముక్తి పోరాటంలో భాగంగా జనవరి 5, 2025న నిర్వహించనున్న 'చలో విజయవాడ'లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది. 'హైందవ శంఖారావం' నినాదంతో, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర విభాగం ఆదివారం 26 జిల్లాల్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది....
News

ఇరాన్‌లో హిజాబ్‌పై నిరసన.. బహిరంగంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ.. వీడియో వైరల్..

ఇరాన్‌లో మహిళల వస్త్రధారణపై కొనసాగుతున్న ఆంక్షలు రోజురోజుకూ తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఇరాన్‌లోని మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. స్కార్ఫ్ వేసుకోవాలి. పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే వేసుకోవాలి. ఇరాన్ ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలపై 2022 నుంచే నిరసనలు...
News

నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం.. టికెట్‌ ధరలివే..

పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణాన్ని కార్తిక మాసం తొలిరోజున తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికలు వేసినప్పటికీ.. సాగర్‌లో సరైన స్థాయిలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర...
News

కాశీవిశ్వనాథుడి దంపతులకు 511క్వింటాళ్ల నైవేద్యం- గుడిలో ఎటు చూసినా లడ్డూలే!

ఉత్తర్​ప్రదేశ్ వారణాసిలో కాశీవిశ్వనాథుడు, అన్నపూర్ణ ఆలయాల్లో అన్నకూట్ మహాత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయాల్లో ఎన్నడూ చూడనన్ని స్వీట్లు, లడ్డూలు, రుచికరమైన వంటకాలు సహా 56 రకాల నైవేద్యాలను శివుడు, అన్నపూర్ణాదేవీకి సమర్పించారు. అన్నపూర్ణ ఆలయంలో 511 క్వింటాళ్లు,...
News

ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస పూజలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న‌ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం సందర్భంగా నెలరోజుల పాటు నిర్వహించే పూజల్లో భాగంగా శనివారం దేవస్థానంలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు...
News

శ్రీ‌వారి ఆల‌యంలో నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం

కలియుగ దైవం శ్రీవేంకటేశుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశి అంటారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తికి...
News

ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారక్ హర్షకుమార్ కన్నుమూత

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్, విద్యాభారతి ఉత్తరప్రాంత శిక్షణా కార్యక్రమాల నిర్వాహకులు హర్షకుమార్ తుదిశ్వాస విడిచారు. హర్షకుమార్‌ను అక్టోబర్ 31న జలంధర్‌లోని ఒక ఆస్పత్రిలో చేర్చారు. ఆయన నవంబర్ 1 శుక్రవారం సాయంత్రం సుమారు 6.20 గంటలకు కన్నుమూసారు. ఢిల్లీకి...
1 1,251 1,252 1,253 1,254 1,255 3,075
Page 1253 of 3075