బ్రెజిల్లో మోదీకి వేదమంత్రోచ్చారణలతో స్వాగతం
జి-20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రియో డి జెనీరోలో వేదపండితులు సంస్కృత మంత్రాలు ఉచ్చరిస్తూ స్వాగతం పలికారు.అన్ని వయసుల స్త్రీపురుషులతో కూడిన వేదపండితుల సమూహం సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో శ్లోకాలు చదువుతూ మోదీని ఆహ్వానించారు. వారి సామూహిక...







