హిందూ మహిళను చంపిన ముక్తార్ అన్సారీ అరెస్ట్
ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లా దహేజ్వర్ గ్రామంలో నవంబర్ 15న మూడు అస్థిపంజరాలు దొరికాయి. వాటిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అవి ఒక మహిళ, ఆమె ఇద్దరు సంతానానికి చెందినవని తేల్చారు. ఆ ముగ్గురినీ హత్య చేసాడన్న ఆరోపణపై పోలీసులు ముక్తార్ అన్సారీ...







