News

News

శ్రీముఖలింగం వేదికగా బాలియాత్ర

మరుగున పడిన చరిత్రను మళ్లీ పునరుద్దరించేందుకు యువత నడుమ కట్టి ముందుకు రావడం ఎంతో ఆనందం గా ఉందని మాజీ ప్రభుత్వ విప్... శ్రీకాకుళం జిల్లా అమదాలవలస సీనియర్ శాసనసభ్యులు కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం...
News

1016 మంది మహిళలతో.. సహస్ర సుందరకాండ పారాయణం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సహస్ర సుందరకాండ పారాయణం, హనుమాన్‌ చాలీసా పారాయణం ఆద్యంతం ఆకట్టుకుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై నిరాటంకంగా నాలుగు గంటల పాటు కొనసాగింది. నరసన్నపేటతో పాటు పరిసర గ్రామాలకు...
News

టిటిడి పాలకమండలి నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మొదటి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. సమావేశం అనంతరం టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో 20,30గంటల పాటు...
News

వైభవం… శ్రీరామ పాదుకా పట్టాభిషేకం

ప్రాణం ఎలా నిలబెట్టుకోవాలన్నది పుస్తకాల్లో పాఠంగా ఉన్నా... ఆ ప్రాణం నిలబెట్టే దైవం గురించి ఏ పాఠ్యపుస్తకాల్లోనూ లేదని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి ప్రవచించారు. ఆ విషయం తెలుసుకోవాలనుకునే జిజ్ఞాస కలిగిన వారికి వారం రోజుల పాటు అవగాహన తరగతులు...
News

క్రైస్తవ సంస్థలను క్రమబద్ధీకరించండి : మద్రాస్ హైకోర్టు

క్రైస్తవ సంస్థలను క్రమబద్ధం చేయడానికి ఒక వ్యవస్థ అవసరమేనని మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) అభిప్రాయపడింది. అంతేకాదు, వివిధ క్రైస్తవ సంస్థలలో ఆస్తుల, నిధుల దుర్వినియోగానికి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పటికే కోర్టు దృష్టికి వచ్చాయని కోర్టు తీవ్రంగానే వ్యాఖ్యానించింది. క్రమబద్ధీకరణకు...
News

ఘనంగా ప్రతాప్‌ సింగ్‌ విగ్రహావిష్కరణ

పల్నాడు జిల్లా కోటప్పకొండలోని మహారాణా ప్రతాప్‌ సింగ్‌ అన్నదాన సమాజ్‌ ప్రాగణంలో కార్తిక మాస నాలుగో వార్షికోత్సవ వన సమారాధన, మహారాణా ప్రతాప్‌సింగ్‌ విగ్రహా ఆవిష్కరణ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, అఖిల భారత క్షత్రియ మహాసభ...
News

మణిపూర్ హింసకు సంబంధించి మూడు కేసులను దర్యాప్తు చేయనున్న ఎన్ఐఎ

మణిపూర్‌లో హింసకు సంబంధించిన మూడు ప్రధానమైన కేసుల దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఎ స్వీకరించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఎ ఆ కేసులను మణిపూర్ పోలీసుల నుంచి స్వీకరించింది. ఈమధ్య మణిపూర్‌లో సామాజిక అశాంతికి, హింసాత్మక సంఘటనలకు కారణమైన మూడు ప్రధానమైన...
News

జకీర్ నాయక్ మీద పాక్ క్రైస్తవుల ఫిర్యాదు

ఇస్లాం ఆధారంగా పరమత ద్వేషం రగిలిస్తూ, యువతను రెచ్చగొడుతున్న వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ మీద భారతదేశంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అతడు ఇతర దేశాలకి పారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలనే పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి...
1 1,218 1,219 1,220 1,221 1,222 3,075
Page 1220 of 3075