News

NewsProgramms

హైందవ శంఖారావంలో గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజీ ప్రసంగం

హైందవ శంఖారావంలో గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజీ, అయోధ్య ప్రసంగం ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌కు అభినందనలు. హిందుత్వ శంఖనాదం ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తే హిందువుల్లో వచ్చిన జాగృతి అర్ధమవుతుంది. యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలంటే భారతదేశం...
NewsProgramms

హైందవ శంఖారావంలో సభ అధ్యక్షులు గోకరాజు గంగరాజు అధ్యక్షోపన్యాసం:

హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయీలు. వాటి స్వయం ప్రతిపత్తి కోసం ఈ కార్యక్రమానికి విహెచ్‌పి పిలుపు మేరకు వచ్చిన హిందూ బంధువులకు స్వాగతం. దేవాలయాల రక్షణకు ఎందరో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసారు. వేల సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడులకు...
NewsProgramms

హైందవ శంఖారావంలో అలరించిన కార్యక్రమాలు

దేవాలయాలలోని పవిత్ర సాత్విక వాతావరణాన్ని ప్రతిఫలించేలా, హిందువుల స్వాభిమానం జాగృతమయ్యేలా, అష్టదిక్కులూ పిక్కటిల్లేలా సాధుసంతుల శంఖనాదంతో ‘హైందవ శంఖారావం’ కార్యక్రమం ప్రారంభమైంది. వేద పండితులు మంగళాశీర్వచనాలు అందజేస్తుండగా గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజి జ్యోతిప్రజ్వలనంతో కార్యక్రమాన్ని శుభారంభం చేసారు. జ్యోతిప్రజ్వలనం తర్వాత...
NewsProgramms

హైందవ శంఖారావం హైలెట్స్

దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా ప్రజలు బహిరంగ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా చేరుకోసాగారు. రాష్ట్రంలోని నలుమూలల...
News

రథసప్తమి దర్శనాలకు పక్కాగా ఏర్పాట్లు

శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో జరగనున్న రథసప్తమి వేడుకలకు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఎస్పీ...
News

హైందవ శంఖారావానికి మంచి స్పందన

ధర్మ పరిరక్షణ కోరుతూ, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి సుమారు 75 బస్సులలో హిందూ సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు తరలి వెళ్లారు. హైందవ శంఖారావం ఇంచార్జి బొగిరెడ్డి అదిలక్మి...
News

పురాణాలకు వేదాలే ఆధారం

పురాణాలకు వేదాలే ఆధారమని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. ఋషిపీఠం విజయవాడ, భారతీయ సనాతన వేదిక ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో మనకోసం మన పురాణాలు అంశంగా నిర్వహిస్తున్న ప్రసంగాలు ఆరో రోజుకు చేరుకున్నాయి....
News

దుర్గా దేవాలయంపై 786, అల్లాహ్ అంటూ రాతలు… హిందువుల ధర్నా

యూపీలోని బరేలీ ప్రాంతంలో పురాతన దుర్గా దేవాలయంపై ముస్లిం ఛాందసులు 786, అల్లా రాసి వెళ్లిపోయారు. దీంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలియగానే హిందువులు ఘటనా స్థలికి చేరుకొని, భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం...
1 1,124 1,125 1,126 1,127 1,128 3,077
Page 1126 of 3077