హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయీలు. వాటి స్వయం ప్రతిపత్తి కోసం ఈ కార్యక్రమానికి విహెచ్పి పిలుపు మేరకు వచ్చిన హిందూ బంధువులకు స్వాగతం.
దేవాలయాల రక్షణకు ఎందరో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసారు. వేల సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడులకు గురవుతున్నాయి.
స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళయినా పరిస్థితిలో మార్పు లేదు. దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాయి.
దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే నిర్వహణ ధార్మికంగా ఉంటుంది. ఇటీవల దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంఘటనలు హిందువులను కలచివేస్తున్నాయి.
దేవాలయాలు హిందువుల జీవనాడి. వాటిని కాపాడుకోవాలి. దేవాలయాల్లో అన్యమతస్తులు, నాస్తికులను ఉద్యోగులుగా, ట్రస్టుబోర్డు సభ్యులుగా చేర్చకూడదు.
అలా జరగాలంటే దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కావాలి.ఈ హిందూ శంఖారావ సభ భారత్లో దేవాలయాల విముక్తి పోరాటానికి నాంది
దేశంలో మొదటిసారి ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఆలయాలకు స్వయంప్రతిపత్తి సాధించేందుకు నడుం కడదాం, దానికి పూజ్య స్వామీజీల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం.
చ్చెరువొందె నిర్మాణాలు, అపురూప కట్టడాలు, ఔరా! అనిపించే చారిత్రక, ఆథ్యాత్మిక స్థలాలు! ఇలాంటివి వారసత్వ చిహ్నాలు. తరతరాలుగా వస్తున్న చెక్కుచెదరని ఈ సంపదను భవిష్యత్ తరాలకు అందించడాన్నే...
విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు దిల్సుఖ్నగర్లో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జాతీయ అధికార...
చతుర్విధ పురుషార్థాలే లక్ష్యంగా మానవుడు మనుగడ కొనసాగించాలని భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం ప్రబోధిస్తోంది. ఆ పురషార్థాల్లో మొదటిది ధర్మం. మనిషి ప్రతి చర్యా ధర్మ సహితంగానే ఉండాలి....
మహానగరం ముంబై (1993) వరుస పేలుళ్ల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేంకు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్చుగల్ ఒప్పందం...
వార్షిక పరీక్షలు పూర్తి అయిన తర్వాత విద్యార్థుల మానసిక ఉల్లాసానికి ఆతిథ్యం ఇచ్చే వేసవి సెలవుల కోసం విద్యార్థిలోకం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది. ఏడాదిలో ఒక్కసారి లభించే...