News

News

”ఆ మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదులకు పుట్ట.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయం”

హిమాచల్ ప్రదేశ్ లోని ధరంపూర జామియా మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదుల పుట్ట అని ఇస్లామిక్ మేధావి ఎస్.ఎన్.ఏ గిలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదానికి కీలకమైన కేంద్రమని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి మసీదు వైపే...
News

హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను పరిశీలించిన పురందరేశ్వరి

విజయవాడ శివార్లలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి పరిశీలించారు. దేవాలయాలకు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న హైందవ...
ArticlesNews

జాతీయవాద వ్యతిరేకుల బల ప్రదర్శనలుగా పుస్తక ప్రదర్శనలు

వ్యక్తికి సంస్కారం నేర్పడానికి, సాటి మనుషులపై సహానుభూతిని పంచడానికీ, సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేయడానికీ పుస్తకాలు సహకరిస్తాయి. అలాంటి పుస్తక ప్రదర్శనలు కొన్ని ఇజాలకు కేంద్రాలుగా మారిపోయి చాలా కాలమే అయింది. ఇప్పుడు వాటి ముసుగులు పూర్తిగా తొలగిపోయి బహిరంగంగా...
News

అల్‌జజీరాను నిషేధించిన పాలస్తీనా

అంతర్జాతీయ మీడియా సంస్థ అల్‌జజీరాను పాలస్తీనా అధికారులు నిషేధించారు. తమ భూభాగంలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోందంటూ నిషేధం విధించారు. ఇక నుంచి అల్‌జజీరా పాలస్తీనాలో ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. తమ ప్రజలను రెచ్చగొడుతోందని...
News

హైందవ శంఖారావం విజయవంతం చేయాలి

విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన జరగబోయే హైందవ శంఖారావం బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామంలోని హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఇంటింటికి కల పత్రము, స్టిక్కర్లు అందజేసి కార్యక్రమానికి...
News

మహా కుంభమేళా ప్రాంతమంతటా కమ్యూనికేషన్ వ్యవస్థ

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళా ప్రాంతమంతటా కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా టెలి కమ్యూనికేషన్స్ విభాగం విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రొవైడర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని తెలియజేసింది....
News

పాఠ్యపుస్తకాల్లో చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్..

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబ చరిత్రను మార్చేస్తుంది. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల్లో 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సందర్భంగా స్వాతంత్ర ప్రకటన చేసింది జియావుర్ రహ్మాన్‌గా మార్పులు చేసింది. గతంలో ఈ ప్రకటన చేసింది షేక్...
ArticlesNews

జగ్గన్నతోట ప్రభల తీర్థం

సంక్రాంతి పండగలో ముగ్గులు, భోగిపళ్ల సందడి ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీటితోపాటు నిర్వహించే ప్రభల తీర్థానికీ అంతే ప్రాధాన్యం ఉంది. కనుమ రోజున జరిగే ఈ వేడుకకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 425 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ...
1 1,126 1,127 1,128 1,129 1,130 3,077
Page 1128 of 3077