News

News

నిజ్జర్‌ హత్యలో విదేశీ హస్తం లేదని తేల్చిన కెనడా దర్యాప్తు

ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కొంతమంది భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విరుద్ధంగా, నిజ్జర్ హత్యలో “విదేశీ హస్తం”తో “ఖచ్చితమైన సంబంధం” లేదని కెనడా కమిషన్ నివేదిక స్పష్టం...
News

మహాకుంభ్ తొక్కిసలాటపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమంగా జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ దుర్ఘటన గురించి రోజంతా ఎన్నో సమావేశాలు నిర్వహించామని, అధికారులకు...
News

సహజ వ్యవసాయంతోనే ఆరోగ్య సమాజం: పాలేకర్‌

సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ అన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ బ్యూరో ఆధ్వర్యంలో సహజ వ్యవసాయం (అగ్రి-ఎంటర్‌ప్రైజెస్‌)పై ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సహజ పద్ధతుల్లో జీరో...
News

సీఎం బహుమతి తిరస్కరించిన ఖోఖో ప్రపంచ కప్ ఆటగాళ్లు.

ఖో ఖో ప్రపంచ కప్ విజేత పురుష, మహిళా జట్లలో భాగమైన ఇద్దరు కర్ణాటక ఆటగాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన గౌరవం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో రూ. 5 లక్షల నగదు బహుమతిని స్వీకరించడానికి...
News

మహాకుంభమేళా 2025: 92 ఏళ్ళ తల్లిని ఎడ్లబండిలో తీసుకువెడుతున్న 65ఏళ్ళ కొడుకు

హిందువుల భక్తిశ్రద్ధలకు ప్రత్యక్ష నిదర్శనంగా త్రివేణీ సంగమంలో భక్తజన సముద్రం బారులు తీరిన మహాద్భుత ఘట్టం మహాకుంభమేళా. తీర్థరాజం ప్రయాగరాజ్‌లో కుంభమేళా సమయంలో పవిత్ర స్నానాలు ఆచరించడం జన్మకు సార్థకమని భారతీయుల సనాతన విశ్వాసం. అలాంటి సందర్భంలో అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది....
News

బడ్జెట్‌ సమావేశాల్లోనే ‘వక్ఫ్‌ బిల్లు’.. అఖిలపక్షానికి జాబితా ఇచ్చిన కేంద్రం

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్‌ సవరణ బిల్లు కూడా ఉంది. బడ్జెట్‌ సమావేశాల్లోనే వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఆ...
ArticlesNews

రాజ్యాంగ స్ఫూర్తిని భంగపరిచిన 42వ సవరణ

జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 106 సవరణలు జరిగాయి. ప్రపంచంలో అత్యధిక సార్లు సవరణ జరిగింది కూడా భారత రాజ్యాంగానికే! ఇప్పటివరకు పరిశీలిస్తే సగటున రెండేళ్లకోమారు...
News

పశువుల వ్యాన్‌లను అడ్డుకున్నారని మహిళలపై పశువధ శాల సిబ్బంది దాడి

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలోని లాహం ఫుడ్స్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహిస్తున్న పశువధ శాల ప్రాంతం ఉద్రిక్తతగా మారింది. ఫ్యాక్టరీకి గేదెలతో వచ్చిన ఐదు వ్యాన్‌లను స్థానికులు అడ్డుకున్న సమయంలో ఫ్యాక్టరీ సిబ్బంది, గేదెల...
1 1,074 1,075 1,076 1,077 1,078 3,079
Page 1076 of 3079