News

News

దేవాదాయ శాఖ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి

దేవాదాయ శాఖ ఉన్నది హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి అని నిర్ములించడానికి కాదని బిజెపి ఒబిసి మోర్చా పేర్కొంది. కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం కాల్వబుగ్గలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ బుగ్గ రామేశ్వర దేవాలయం, బేతంచర్ల మండలం రంగపురం శ్రీ మద్దిలేటి...
News

మహాకుంభమేళా త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలకు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు

మహాకుంభమేళాలో వృద్ధులకు యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద వృద్ధులు పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లు బస చేయడానికి ప్రత్యేక టెంట్లు కేటాయించారు. గతవారం మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో...
News

హిందూ ధర్మ పరిరక్షణ కోసం ధర్మనిధి

ధర్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ధర్మనిధి సభ్యులుగా చేరాలని సమరసతా సేవా ఫౌండేషన్‌ గుంటూరు జిల్లా ధర్మ ప్రచారక్‌ జంజనం హేమశంకరరావు చెప్పారు.రేపల్లె పట్టణంలోని ఎస్టీ కాలనీ రామమందిరం వద్ద జరిగిన సమరసత సేవా ఫౌండేషన్‌ మండల కమిటీ సమావేశంలో ఆయన...
News

నాగ ప్రతిమల ధ్వంసం

మాఘమాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజించుకునే నాగ ప్రతిమలను ఓ దుండగుడు ధ్వంసం చేశాడు.శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం మల్లయ్యగారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు అర్ధరాత్రి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడని...
News

సనాతన ధర్మాన్ని రాజకీయం చేయొద్దు

రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని దుర్వినియోగ పరచడం, వదంతులను వ్యాప్తిచేయడం తగదని రాజకీయ నేతలను సాధువులు, సంతులు హెచ్చరించారు. మహాకుంభ్‌ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. జనవరి 29 నాటి దుర్ఘటన...
News

మహాకుంభ్‌లో భూటాన్ రాజు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ మంగళవారంనాడు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానం చేసి, గంగాహారతిలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట హాజరయ్యారు. ఇండియా-భూటాన్ మధ్య...
News

కుంభమేళాలో ఉచితంగా సిమ్ కార్డులిస్తున్న BSNL

ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాలో ఎవరికి తోచిన సేవలు వారు చేస్తూనే వున్నారు. ప్రభుత్వం, ఆరెస్సెస్ కార్యకర్తలు, జాతీయవాదులు, ఇతరులు తమకు తోచిన విధంగా సేవలు చేస్తూనే వున్నారు. ఇందులో భాగంగా కుంభమేళా ప్రాంతంలో నిరంతరం కమ్యూనికేషన్ సేవల...
News

వదాన్య అశోక్‌కు ‘యువ భారత్‌ గౌరవ్‌ సమ్మాన్‌’ అవార్డు

వదాన్య సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభించింది. కేఎన్‌ గోవిందాచార్య స్థాపించిన భారత వికాస సంఘం 7వ భారతీయ సంస్కృతీ ఉత్సవాలు కర్ణాటకలోని కలబురిగి సమీపంలోని సీడంలో వారం రోజుల పాటు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సమాజ సేవ...
1 1,063 1,064 1,065 1,066 1,067 3,079
Page 1065 of 3079