News

News

హిందువును పెళ్ళాడడమే పాపం: ముస్లిం కూతురు, మనవడి నిర్బంధం

మహారాష్ట్ర జాల్నా జిల్లా భోకార్డన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘాతుకం బైటపడింది. ఒక యువతిని, ఆమె మూడేళ్ళ కొడుకును గొలుసులతో కట్టేసి రెండునెలలుగా నిర్బంధించిన సంగతి తాజాగా బైటపడింది. భర్త ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను...
News

టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల బదిలీ

తిరుమలలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మహిళ‌ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, టీటీడీ అనుబంధ విద్యాసంస్థల్లోని లెక్చరర్లు, వసతి గృహ వార్డెన్లు, తదితరులు...
News

భారతీయ విద్యా వ్యవస్థను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ కుట్రలు : దత్తాత్రేయ హోసబళే

భారతీయ జ్ఞాన సంప్రదాయంలో వేద విద్యావిధానం, సంప్రదాయాలు, నమ్మకాలు, జీవిత విలువలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. మెకాలే విద్యా విధానం భారతీయ సంప్రదాయాలకు, విలువలకు భారీ నష్టం చేకూర్చిందన్నారు. అయినా...
News

కుంభమేళాకు వ్యతిరేకంగా కుట్రలు

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తోపాటు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే కొందరు వ్యక్తులు మహా కుంభమేళాలో భారీ విషాదం జరగాలని కోరుకున్నారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో...
News

వినువీధి నుంచి చంద్ర గ్రహణ వీక్షణం

చంద్రగ్రహణాన్ని భూమి నుంచి చూశారు. అయితే అత్యంత దగ్గరగా, అది కూడా ఆకాశం నుంచి చూశారా? లేదు కదా. అయితే వచ్చే నెలలో చంద్రునిపై దిగనున్న బ్లూ ఘోస్ట్‌ ల్యాండర్‌ చంద్రగ్రహణాన్ని అత్యంత సమీపం నుంచి చూపించి అబ్బురపరిచింది. అది తాజాగా...
News

జాతీయ విద్యా విధానంతో దేశానికి లాభం : లింగం సుధాకర్ రెడ్డి

జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థి సర్వాంగీణ వికాసం చెందడమే కాకుండా హిందుత్వ నిష్ఠ అభివృద్ధి చెందుతుందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. హిందుత్వ నిష్ఠ, దేశభక్తి, జాతీయ భావాలు...
News

విజయవంతం కావాలన్నా, అర్థవంతం కావాలన్నా ధర్మమే మూలం : మోహన్ భాగవత్

సాహిత్యం, కళలు సమాజానికి ఉత్కృష్టమైన ఆలోచనలు కలిగించే అంశాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కొచ్చిలో జరిగిన తపస్య కళా సాహిత్య వేదిక స్వర్ణోత్సవ వేడుకలను మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
News

ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం

పల్నాడు జిల్లాకేంద్రమైన నరసరావుపేటలోని ప్రకృతి వ్యవసాయ జిల్లా ఆఫీసులో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమలకుమారి ప్రకృతి వ్యవసాయంపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఆరు సబ్ డివిజన్ లో ఆయా గ్రామాల్లో...
1 1,061 1,062 1,063 1,064 1,065 3,079
Page 1063 of 3079