News

News

గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం

* రాష్ట్ర ప్రభుత్వం సందేహాలు తీర్చాలన్న ఎస్సీ.,ఎస్టీ., హక్కుల సంక్షేమ వేదిక పర్యాటక అభివృద్ధికి గిరిజన చట్టాలను సవరించాలని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు సూచించడం పట్ల ఎస్సీ.,ఎస్టీ., హక్కుల సంక్షేమ వేదిక తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది....
News

మారేడు రేడుకు 7.51 కోట్ల రుద్రాక్షలు

ప్రయాగ్జ్లోని సెక్టార్ 6లో శివ్నగరిలో 7 కోట్ల 51 లక్షల రుద్రాక్షలతో ప్రతిష్టించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు పెద్ద సంఖ్యలో భక్తులను, సందర్శకు లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి జ్యోతిర్లింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, 7 అడుగుల మందంతో...
News

మావోయిస్టుల దుశ్చర్య.. ఇన్‌ఫార్మర్‌ నెపంతో దారుణ హత్య

మహారాష్ట్రలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల ఇన్‌ఫార్మర్ నెపంతో పౌరుడు సుఖ్‌రామ్ మాడవిని దారుణంగా హత్య చేశారు. అనంతరం, ఆయన మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖను విడిచిపెట్టి వెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు...
News

వేలంలో ఏకంగా 40 కోట్లు పలికిన ఒంగోలు జాతి ఆవు

ఆవు పంటలు పండించడం చూశాం కానీ, కాసుల పంట పండించడం ఎప్పుడైనా చూశారా? బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఏకంగా 4.8 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.40 కోట్లకు పైగా) ధర పలికి...
ArticlesNews

సనాతన ధర్మం సహనానికి పరీక్ష

భారతీయుల సనాతన ధర్మం విలువను పలు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మన దేశంలో స్వయం ప్రకటిత మేధావులు కొందరు హిందువుల విశ్వాసాలపై దాడి చేయడం సర్వసాధారణంగా మారింది. సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఇతర మతాల...
ArticlesNews

ముస్లిముల అత్యధిక జననాలతో వేగంగా మారిపోతున్న కేరళ జనాభా ముఖచిత్రం

కేరళ జనాభా ముఖచిత్రం (డెమొగ్రఫీ) చాలా వేగంగా మారిపోతోంది. ఆ రాష్ట్రంలో ముస్లిముల జనాభా కంటె ఎక్కువగా జననాలు నమోదయ్యాయి. ఈ యేడాది జనవరి 30న ‘సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్’ అనే మేధోసంస్థ ఒక నివేదిక ప్రచురించింది. కేరళ రాష్ట్రంలో...
ArticlesNews

రాళ్లే నైవేద్యం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం

విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పాలవలస పంచాయతీలో జాతీయ రహదారిపై దుక్కవానిపాలెం టోల్‌ప్లాజాను ఆనుకుని మెట్టపై వెలసిన పాలమ్మ అమ్మవారు వందల ఏళ్ల క్రితం రాయి రూపంలో వెలిశారు. అమ్మవారు చీకటి పడిన తరువాత స్త్రీ రూపంలో చుట్టుపక్కల వారికి కనిపించేవారట....
News

నిర్లక్ష్యపు నీడలో 9వ శతాబ్దపు శిల్పాలు

కర్నూలు జిల్లాకు కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో 9వ శతాబ్దానికి రాష్ట్ర కూటుల కాలానికి చెందిన అపురూప శిల్పాలు ఆలనా.. పాలన లేక ముళ్ల కంచెల్లో నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ అండ్‌...
1 1,062 1,063 1,064 1,065 1,066 3,079
Page 1064 of 3079