8 నుంచి వీరమ్మతల్లి తిరునాళ్లు
ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 8న ప్రారంభం కానున్నాయి. సంప్రదాయ పూజా కార్యక్రమాల అనంతరం శనివారం రాత్రి అమ్మవారు మెట్టినింటి ఆలయ వెలుపలకొచ్చి గ్రామోత్సవానికి బయలుదేరుతుంది. ఆదివారం రాత్రి డోలాయాన ఉత్సవం అనంతరం...







