News

News

8 నుంచి వీరమ్మతల్లి తిరునాళ్లు

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లు ఈ నెల 8న ప్రారంభం కానున్నాయి. సంప్రదాయ పూజా కార్యక్రమాల అనంతరం శనివారం రాత్రి అమ్మవారు మెట్టినింటి ఆలయ వెలుపలకొచ్చి గ్రామోత్సవానికి బయలుదేరుతుంది. ఆదివారం రాత్రి డోలాయాన ఉత్సవం అనంతరం...
ArticlesNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటువేసిన పాకిస్తానీ హిందూ శరణార్థులు

బుధవారం జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 186మంది ముఖాల్లో ఆనందం నింపాయి. మొదటిసారి ఓటు వేసిన వారు కొత్తగా ఓటుహక్కు వచ్చిన 18ఏళ్ళ యువతరం కాదు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఇటీవలే భారతదేశ పౌరసత్వం లభించినవారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని...
News

కుంభమేళాని దర్శించండి… అపోహలన్నీ పటాపంచలవ్వడం ఖాయం : భయ్యాజీ జోషి

భారతదేశం అర్థం కావాలంటే మహాకుంభమేళాకి రావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు. మహాకుంభ్ సంగమం, సమన్వయ సందేశం ప్రపంచం మొత్తానికి చేరాలన్నారు. మహాకుంభమేళాలో జరిగిన బౌద్ధ భిక్షువుల సంగమంలో ఆయన ప్రసంగించారు....
News

గుజరాత్‌లో యూసీసీపై కమిటీ ఏర్పాటు

ఉత్తరాఖండ్లో అమలు చేసిన ఉమ్మడి పౌరస్మృతి దేశమంతా పెద్ద ప్రభావాన్నే చూపించింది. ఈ పౌరస్మృతిని అమలు చేసేందుకు మరిన్ని రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. గుజరాత్‌లోనీ బీజేపీ ప్రభుత్వం కూడా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో యూసీసీ...
News

చైనా గురించి రాహుల్ వ్యాఖ్యలపై రక్షణశాఖ మంత్రి మండిపాటు

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్-చైనా సరిహద్దు వివాదం గురించి తప్పుడు వ్యాఖ్యలు, భారత ఆర్మీ చీఫ్‌కు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేసారంటూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. ‘‘ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ...
News

కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం ఇకపై ‘విజయ్ దుర్గ్’

భారత సైన్యపు తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం అయిన కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం పేరు ‘విజయ్ దుర్గ్‌’గా మారింది. దాని గేట్లలో ఒకటైన సెయింట్ జార్జ్ గేట్‌ పేరును శివాజీ గేట్‌గా మార్చారు. ఆ విషయాన్ని అధికారులు బుధవారం అధికారికంగా వెల్లడించారు....
News

ఆలయ భూములు రక్షించాలని మౌన దీక్ష

ఆలయ భూములు అక్రమణకు గురయ్యాయని, రక్షణ కల్పించాలని విరాట్‌ హిందుస్థాన్‌ సంఘం డిమాండు చేసింది. ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మౌన దీక్ష చేపట్టారు. నోటికి, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వీహెచ్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రామాంజనేయులు...
News

తిరుమలలో అన్యమత వ్యాఖ్యలతో కారు

తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో భద్రత వైఫల్యం లోపించింది. తిరుమలకు చేరుకున్న అన్య మత వ్యాఖ్యలతో కూడిన కారు కనిపించింది. సాధారణంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో అన్య మత చిహ్నాలు, రాజకీయ పార్టీలు చిహ్నాలు, ఫొటోలు అనుమతించరు. అయితే కారుపై క్రిస్టియన్...
1 1,060 1,061 1,062 1,063 1,064 3,079
Page 1062 of 3079