News

News

కనులపండువగా వివేకానందుని శోభాయాత్ర

భారతీయ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద స్వామి నేటి తరానికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తారు. వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా రామకృష్ణ మిషన్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలో శోభాయాత్ర జరిగింది. ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద ప్రారంభమైన ఈ...
News

ఆపరేషన్ డెవిల్ : బంగ్లాదేశ్‌లో 1300 మంది అరెస్ట్

బంగ్లాదేశ్‌లో హింసకు పాల్పడుతున్న వారిపై చర్యలు ప్రారంభించారు. ఆపరేషన్ డెవిల్ పేరుతో రెండు రోజుల్లోనే 1300 మందిని అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి ప్రకటించారు. గత వారం రోజులుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. అవామీలీగ్ నాయకులు, వారి ఇళ్లు, పార్టీ...
News

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 1)

తమిళనాడు మదురైలోని చారిత్రక తిరుపరంకుండ్రం కొండ మీది గుడి ఈమధ్య తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆ దేవాలయం మీద యాజమాన్యం గురించి హిందువులు, ముస్లిముల్లో ఒక వర్గం మధ్య గొడవలు జరుగుతున్నాయి, అధికార డీఎంకే దాని సహచర పార్టీలు, నటుడు విజయ్...
News

రక్షణరంగంలో శరవేగంగా ఎదుగుతున్న భారత్‌: రాజ్‌నాథ్‌ సింగ్‌

బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఏరో ఇండియా 2025 షో మొదలైంది. ఇది 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌లో మహాకుంభ్‌ జరుగుతోంది. ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్‌ ఇక్కడ...
ArticlesNews

ఉత్తరాయణ పుణ్యకాలం భీష్మ ఏకాదశి

గంగాదేవి, శంతన మహారాజుల పుత్రుడు భీష్ముడు. వశిష్టుని శాపంవల్ల భూతలం మీద పుట్టి బ్రహ్మచారిగా, దీర్ఘాయువుగా, సత్యవ్రతుడిగా జీవించాడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతితో వివాహం జరిపించడానికి ఆమె తండ్రి దాశరాజు విధించిన నియమాలను అంగీకరించాడు. తాను రాజ్యం వదులుకుని తండ్రికి...
ArticlesNews

మినీ మేడారం జాతరకు అంకురార్పణ

మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది.. వారం రోజుల ముందు ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించే పూజా కార్యక్రమాలు వేడుకలు వైభవంగా నిర్వహించారు.. మేడారంతోపాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార పూజ నిర్వహించారు.. ఆ పూజలు ఎలా ఉంటాయి..? ఏం...
News

పోటెత్తిన భక్తులు.. ప్రయాగ్‌రాజ్‌ సంగమం స్టేషన్‌ మూసివేత

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎటువంటి ప్రమాదకర ఘటన జరగకుండా ఉండేందుకు ప్రయాగ్‌రాజ్ సంగమం రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రైలు ‍ప్రయాణికులు...
1 1,053 1,054 1,055 1,056 1,057 3,079
Page 1055 of 3079