News

News

అయోధ్య ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత

అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ 85 ఏళ్ల వయస్సులో బుధవారం లక్నోలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నెల ప్రారంభంలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆయన పరిస్థితి విషమించడంతో సత్యేంద్రని లక్నోలోని సంజయ్ గాంధీ...
ArticlesNews

“మందిరాల విముక్తి ఉద్యమ కార్యాచరణే విశ్వహిందూ పరిషత్ లక్ష్యం”

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతంలోని విశ్వహిందూ పరిషత్ శిబిరంలో జరిగిన మూడు రోజుల సమావేశం ముగిసింది. ఈ సమావేశాలు ఎట్టి పరిస్థితిలోనూ మన దేవాలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి కల్పించాలి అనే సంకల్పంతో ముగిసాయి. సమావేశానికి దేశ విదేశాల నుండి...
GalleryNews

మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి

మహాకుంభమేళాకు 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే...
News

వనవాసులకు నిస్వార్థంగా సేవ చేసిన వారికి కుంభమేళాలో సత్కారాలు

మహా కుంభమేళా వేదికగా వనవాసీ కల్యాణాశ్రమం, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన సాంస్కృతిక సదస్సు జరిగింది. దేశ వ్యాప్తంగా వున్న 120 నృత్య బృందాలు ఈ వేదికపై నృత్యాలు...
News

పబ్లిక్ హాలిడేగా రవిదాస్ జయంతి

సంత్ గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీని పబ్లిక్ హాలిడేగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రకటించారు. గతంలో రవిదాస్ జయంతిని ఢిల్లీలో 'రిస్ట్రిక్టెడ్ హాలిడే'గా పాటించేవారు. ఆ ప్రకారం ఉద్యోగులు ఐచ్ఛికంగా పనిచేయడం కానీ, సెలవు...
News

చిలుకూరు ఘటన ధర్మ పరిరక్షణపై దాడి: పవన్ కళ్యాణ్

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై మూక దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని ధర్మ పరిరక్షణపై దాడిగా అభిప్రాయపడ్డారు. నిందితులను తీవ్రంగా శిక్షించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. సామాజిక...
News

రంగరాజన్‌పై దాడి యావత్ హిందూ సమాజంపై దాడి: విహెచ్‌పి

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధానార్చకులు రంగరాజన్‌పై అమానుష దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రంగరాజన్‌పై జరిగిన దాడి దేవాలయ వ్యవస్థపై, అర్చక వ్యవస్థపై, సామాజిక సంస్కరణ వ్యవస్థపై, ఇంకా యావత్ హిందూ సమాజంపై జరిగిన...
News

జ్యోతి క్షేత్రాన్ని కాపాడుకుందాం

జ్యోతి క్షేత్రంలో దేవాలయాల నిర్మాణాలను కూల్చివేయడాన్ని అడ్డుకుందామని అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు నీరజానందస్వామి, సాధుసంతుల పరివార్‌ అధ్యక్షుడు శివకుమారస్వామి, విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర భజరంగదళ్‌ సెక్రటరీ సందీప్‌ పిలుపునిచ్చారు.వైయస్సార్ జిల్లా కాశి నాయన మండలం జ్యోతి...
1 1,052 1,053 1,054 1,055 1,056 3,079
Page 1054 of 3079