News

News

ముంతాజ్ హోటల్‌ స్థలం వెనక్కి తీసుకోవాలంటున్న హిందూ సంఘాలు

తిరుపతిలోని అలిపిరికి సమీపంలో నిర్మిస్తోన్న ముంతాజ్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాన్ని నూతనంగా ఏర్పడిన టీటీడీ బోర్డు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్‌ను చూస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావించిన టీటీడీ బోర్డు.. ఆ హోటల్‌కు...
ArticlesNews

ఎస్ఎఫ్ఎ నుంచి సన్యాసానికి..!

కేరళలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య - ఎస్ఎఫ్ఎ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర్ దాకా స్వామి ఆనందవనం భారతీ సాగించిన ఆధ్యాత్మిక యాత్ర ఆద్యంతం ఆసక్తికరమైంది. ఆది శంకరాచార్య జన్మించిన గడ్డ నుంచి...
News

సరిహద్దుల్లో పాక్‌ కవ్వింపులకు భారత్‌ చెక్‌.. శత్రు సైన్యానికి ‘భారీ నష్టం’

పొరుగుదేశం పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఈ ఘటనలో దాయాది సైన్యం వైపు భారీగా ప్రాణనష్టం...
News

ఉచితాలు ఇస్తే.. ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరు: సుప్రీంకోర్టు

ఉచిత పథకాలను (freebies) ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉచితాలపై...
News

శూన్య స్థితిలో క్రయోజనిక్‌ ఇంజన్‌ పరీక్ష సక్సెస్‌

‘నిల్వచేసిన గ్యాస్‌ వ్యవస్థ’లో కాకుండా బూట్ర్‌స్టాప్‌ విధానంలో శూన్యంలో క్రయోజనిక్‌ ఇంజన్‌(సీఈ20)ను విజయవంతంగా మండించి చూశామని ఇస్రో శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో ఎలాంటి వాయువులు లేని శూన్య స్థితి మాత్రమే ఉంటుంది. లాంఛ్‌ వెహికల్‌ మార్క్‌(ఎల్‌వీఎం3) వ్యో మనౌకలోని పైభాగాన్ని మరింత...
News

ముస్తఫాబాద్ పేరును శివుడి పేరుకు మారుస్తాం: ఎమ్మెల్యే

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్, ఆ ప్రాంతం పేరును మార్చాలన్న తన ఉద్దేశాన్ని మరోసారి ప్రకటించారు. తాను ఆ ప్రాంతం అభివృద్ధి కోసం 1998 నుంచీ కృషి చేస్తున్నానని గుర్తు...
News

రంగరాజన్ కి సంఘీభావం ప్రకటించిన సామాజిక సమరసత కార్యకర్తలు

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత కార్యకర్తలు ఆయన్ను కలుసుకున్నారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు. రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. దాడి చేసిన వారిపై కఠిన...
News

అయోధ్య ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అయోధ్యలోని బాలరాముడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువైంది. రోజు రోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అయోధ్య రామమందిర ట్రస్ట్‌ రాములవారి దర్శన వేళలను గంటన్నర పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సాధారణ దర్శనాన్ని ఇకపై గంట ముందుగా అంటే ఉదయం 6 గంటల నుంచే కల్పిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. రాత్రి 9.30 గంటలవరకు ఉన్న దర్శన వేళలను 10 గంటలవరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇకపై ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు ఆలయం తెరిచి ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఉదయం 4 గంటలకు ‘మంగళ ఆరతి’ జరుగుతుంది. ఆ తర్వాత ఆలయ తలుపులు...
1 1,050 1,051 1,052 1,053 1,054 3,079
Page 1052 of 3079