News

News

ఆధ్యాత్మిక యువత లక్ష్యంగా డిజిటల్‌ ‌బాబా

ఓ ‌చేతిలో స్మార్ట్ ‌ఫోన్‌, ‌మరో చేతిలో ట్రైపాడ్‌, ‌మైక్‌లతో అత్యంత చురుగ్గా కుంభమేళాలో కనిపిస్తున్న ఓ యువబాబాతో సెల్ఫీ దిగడానికి, ఆధ్యాత్మికతకు సంబంధించి ఆయన చెప్పే మాటలు వినడానికి చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ పోటీపడుతున్నారు. ఆయనే...
News

కుంభమేళాలో భక్తుల రద్దీ.. నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్‌

ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తికావొస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌కు భారీగా భక్తులు తరలిరానున్నారు. ఇప్పటికే గత వారాంతం ఎఫెక్ట్‌తో 350 కి.మీ. దూరం వరకు వాహనాలు నిలిచిన సంగతి తెలిసిందే. వీటన్నింటిని దృష్టిలోపెట్టుకొని అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 4...
News

కుంభమేళా యాత్రికులకు ప్రకృతి సేద్యంపై అవగాహన

ప్రస్తుతం సాగుతున్న మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది మంది భక్తులు సమీకృతం కాగా, జాతీయ రైతు పురస్కారం అందుకున్న ప్రదీప్ కుమార్ దీక్షిత్ ఈ సందర్భాన్ని రైతుల్లో గోవు ఆధారిత ప్రకృతి, ‘ఆధ్యాత్మిక సేద్యం’ను ప్రోత్సహించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్...
News

ములుగు మన్నెంలో జాతరల సందడి

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది. తెలంగాణలోని...
News

సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 3)

హిందువుల ప్రతిఘటన, మదురై ఆలయ పునరుద్ధరణ : సికందర్ పతనం తర్వాత కంబన్నార్ మదురై దేవాలయాన్ని పునరుద్ధరించే భారీ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు. సుల్తాన్లు మదురై మీనాక్షి దేవాలయాన్ని ధ్వంసం చేసేసారు. అలాంటి దుస్థితిలో ఉన్న ఆ గుడిలోకి ప్రవేశించిన కంబన్నార్‌కు ఓ...
News

రామరాజ్య స్థాపన రాజ్యాంగబద్ధంగా జరగాలి.. హింసకు తావు లేదుః చిన్నజీయర్ స్వామి

చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌పై దాడికి దిగింది. అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ దాడిపై త్రిదండి చిన్నజీయర్‌ స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. రంగరాజన్‌పై జరిగిన దాడి యోగ్య మైన...
News

23న శ్రీశైలంలో సీఎం పట్టువస్త్రాల సమర్పణ

నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలో ఈనెల 19 నుంచి మార్చి 1వరకు బ్రహ్మోత్సవాలతో పాటు ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆయన సహచర మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి,...
1 1,049 1,050 1,051 1,052 1,053 3,079
Page 1051 of 3079