News

ArticlesNews

రాజకీయంలో బడుగుల స్వరం, దామోదరం

( ఫిబ్రవరి 14 - దామోదరం సంజీవయ్య జయంతి ) దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14, 1921- మే 8,1972) కర్నూలు జిల్లా కల్లూరు మండలం, పెదపాడులో మునియ్య, సుంకులమ్మ దంపతుల ఐదవ సంతానం. వారిది ఎస్సీ కుటుంబం. సంజీవయ్య పుట్టిన...
ArticlesNews

విగ్రహాల విధ్వంసం.. వృత్తికి కళంకం.. సెయింట్ వాలెంటైన్ మతోన్మాదం

ప్రేమికుల ప్రేమకు చిహ్నంగా ఫిబ్రవరి 14 నాడు జరుపుకుంటున్న వాలెంటైన్స్ డే అనేది క్రైస్తవ మతాధిపతి అయిన సెయింట్ వాలెంటైన్ పేరుమీద ఏర్పడింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన వాలెంటైన్ ఒక క్రైస్తవ...
ArticlesNews

ఫిబ్రవరి 14… పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకుంటూ..

2019, ఫిబ్రవరి 14... ఈ దేశం, దేశభక్తులు ఎన్నటికీ మరిచిపోలేని తేదీ. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామాలో ఇస్లామిక్ ఉగ్రదాడి జరిగింది. అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దీని బాధా,...
News

ప్రధానార్చకులు రంగరాజన్ కు విహెచ్‌పీ బృందం పరామర్శ

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. రాముడుని అడ్డం పెట్టుకొని ధర్మంపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. బుధవారం...
News

అలీఘర్ యూనివర్శిటీలో బీఫ్ వివాదం… సోషల్ మీడియాలో వైరల్

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలోని సర్ షా సులైమాన్ హాలులో భోజనంలో బీఫ్ వడ్డించాలన్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఒక్క యూనివర్శిటీలో వివాదం రేగింది. బీఫ్ వడ్డించాలన్న నోటీసుపై ఇద్దరు అధికారుల సంతకాలు కూడా వున్నట్లు చెబుతున్నారు. దీనిపై విద్యార్థులు తీవ్ర...
News

ఉగ్రవాది హఫీజ్ తల్హా సయీద్ ఉపన్యాసం వెనుక పాక్ ఆర్మీ?

లష్కరే తోయిబా ఉగ్రవాది, ముంబై దాడి సూత్రధారి హఫీజ్ మహ్మద్ కుమారుడు హఫీజ్ తల్హా సయిద్ తాజాగా పీఓకేలో జరిగిన ర్యాలీలో రొచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. ఏకంగా ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి వ్యతిరేకంగానే మాట్లాడాడు. అలాగే తన...
News

ముస్లింలను రెచ్చగొడుతున్న ఆప్ మాజీ ఎమ్మెల్యే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం పాలైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హాజీ యూనస్ ముస్లింలు రెచ్చగొడుతున్నారు. సమాజంలో రెచ్చగొట్టే ధోరణులను ప్రేరేపిస్తున్నారు.ముస్తఫాబాద్ పేరును శివ విహార్ గా మార్చే విషయంపై రెచ్చగొడుతున్నారు. ముస్లింలు...
ArticlesNews

విశ్వాసానికి అతీతంగా చరిత్ర గమనాన్ని కుంభమేళా ఎలా పునరిర్మిస్తున్నది?

దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మహాత్మా గాంధీ హరిద్వార్‌ ‌కుంభమేళాలో రాజకీయ అరంగేట్రం చేశారు. 1915లో శాంతినికేతన్‌లో కొద్దిసేపు గడిపిన తర్వాత అదే ఆయన మొదటి కీలక ప్రజా ప్రదర్శన. దీర్ఘకాలం రచించిన పటిష్ట ప్రణాళికతో నిర్వహించే ఇతర...
1 1,048 1,049 1,050 1,051 1,052 3,079
Page 1050 of 3079