విశాఖపట్నం గూఢచర్యం కేసు: పాక్ ఐఎస్ఐతో సంబంధమున్న ముగ్గురి అరెస్ట్
భారత నౌకాదళానికి చెందిన కీలకమైన సమాచారంపై విశాఖపట్నంలో గూఢచర్యం చేసిన కేసుకు సంబంధించి, పాకిస్తాన్ ఐఎస్ఐకు సంబంధమున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. నిందితులను కర్ణాటక, కేరళల్లో ఫిబ్రవరి 18న అరెస్ట్ చేసినట్లు...







