News

News

విశాఖపట్నం గూఢచర్యం కేసు: పాక్ ఐఎస్ఐతో సంబంధమున్న ముగ్గురి అరెస్ట్

భారత నౌకాదళానికి చెందిన కీలకమైన సమాచారంపై విశాఖపట్నంలో గూఢచర్యం చేసిన కేసుకు సంబంధించి, పాకిస్తాన్ ఐఎస్ఐకు సంబంధమున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అరెస్ట్ చేసింది. నిందితులను కర్ణాటక, కేరళల్లో ఫిబ్రవరి 18న అరెస్ట్ చేసినట్లు...
News

101 సామాజిక మాధ్యమ ఖాతాలపై చర్యలు, తొక్కిసలాటను చూపిస్తూ కుట్రలు

మహా కుంభమేళాకు సంబంధించితప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణపై ఇంతవరకు 10 కేసులలో 101 సామాజిక మాధ్యమ ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. తప్పుడు పోస్టులు, వదంతులను ప్రచారంలోకి తెస్తున్నవారిపై నిరంతర నిఘా విధించామని చెప్పారు. పాపాలను...
News

భారత సంతతి బాలుడి స్మారకార్థం బ్రిటన్‌లో చట్టం

కత్తిపోటుతో హత్యకు గురైన భారత సంతతి బాలుడి స్మారకార్థం బ్రిటన్‌ ప్రభుత్వం కొత్త చట్టం రూపొందించి ఆంక్షలు విధించింది. ఆన్‌లైన్‌లో కత్తులు విక్రయించేవారు కఠిన నిబంధనలను పాటించాలని, నిబంధనల అమలును పట్టించుకోని వారు భారీగా జరిమానాలను చెల్లించాల్సి ఉంటుందని బ్రిటన్‌ ప్రభుత్వం...
News

‘అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ’ – యూఎస్‌ఎయిడ్‌పై భారత్‌ ఆందోళన

భారత్‌లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బైడెన్‌ రూ.182 కోట్ల నిధులను కేటాయించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఓటింగ్‌ను పెంచడం ద్వారా భారత ఎన్నికల్లో...
News

భాషను బలవంతంగా రుద్దడం లేదు : స్టాలిన్‌ లేఖపై కేంద్రమంత్రి పోస్టు

కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. విదేశీ భాషపై అతిగా ఆధారపడటం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుందన్నారు. జాతీయ విద్యావిధానం ద్వారా ఈ...
News

పురాతన ఆలయ అభివృద్ధికి చర్యలు

విజయనగరం జిల్లా బలిజిపేటలోని 156 సంవత్సరాల కిందట నిర్మించిన పురాతన వేంకటేశ్వరాలయ అభివృద్ధికి చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర తెలిపారు. ఈ ఆలయంలో 12 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు....
ArticlesNews

శివాజీపై కమ్యూనికృష్టులు, ఉదారవ్యాధుల దుష్ప్రచారం, వాస్తవాలేంటి?

కొద్దిరోజుల క్రితం విడుదలైన ఛావా చలనచిత్రం అనూహ్యంగా విజయవంతం కావడం, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటుండడంతో వామపక్షాలు, ఉదారవాదులు, ముస్లిముల ఆవేదనకు అంతు లేకుండా పోయింది. శివాజీ జయంతి కూడా రావడంతో సామాజిక మాధ్యమాల నిండా శివాజీ,...
News

కుంభమేళా.. ముక్తిమేళా : పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌

కుంభమేళా అంటే ముక్తిమేళా అని పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ అభివర్ణించారు. ఇది మనిషిని దేవుడితో అనుంసంధానించే వంతెన వంటిదని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్‌ మృత్యుకుంభ్‌గా మారిందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల విమర్శలు చేసిన...
1 1,030 1,031 1,032 1,033 1,034 3,081
Page 1032 of 3081