ఖైదీల చెంతకు గంగా జలం
కుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలనుకుంటున్న ఖైదీల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. త్రివేణీ సంగమంలోని పవిత్ర జలాలను అన్ని కారాగారాలకు తీసుకువెళ్లి, అక్కడి నీళ్లలో కలపనున్నారు. పవిత్ర స్నానాల అనంతరం పూజలు, ఇతర క్రతువులకు కూడా ఏర్పాట్లు...







