News

News

ఖైదీల చెంతకు గంగా జలం

కుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలనుకుంటున్న ఖైదీల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. త్రివేణీ సంగమంలోని పవిత్ర జలాలను అన్ని కారాగారాలకు తీసుకువెళ్లి, అక్కడి నీళ్లలో కలపనున్నారు. పవిత్ర స్నానాల అనంతరం పూజలు, ఇతర క్రతువులకు కూడా ఏర్పాట్లు...
ArticlesNews

ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మరో ర్యాగింగ్ ఘాతుకం, అరెస్టులు మాత్రం లేవు

కేరళలో విశ్వవిద్యాలయం ఆవరణలో ర్యాగింగ్ పేరిట హింసకు పాల్పడిన మరో సంఘటనతో ఎస్ఎఫ్ఐ మళ్ళీ వార్తల్లోకెక్కింది. తాజాగా తిరువనంతపురంలో కేరళ యూనివర్సిటీ కరియవత్తం క్యాంపస్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసారు తప్ప ఇప్పటివరకూ...
ArticlesNews

వాస్తవిక సోమనాథ్ జ్యోతిర్లింగం పునర్జీవనం – ఓ ఆసక్తికరమైన కథ: గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్

భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం శాశ్వతమైనది. మన ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన అనేక నిదర్శనాలు చరిత్రలో ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలుగా మన ఆలయాలు, ధర్మ గ్రంథాలు, సంప్రదాయాలపై ఎన్నో ఆక్రమణలు జరిగాయి. అయినా సరే మన నమ్మకం ఏమాత్రం తగ్గలేదు. మన నాగరికత,...
News

ఆంధ్రాలో 60 అడుగుల ఆదియోగి విగ్రహం ప్రారంభానికి సిద్ధం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిచెందిన అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదియోగి (జ్ఞానయోగి) విగ్రహాన్ని శివరాత్రికి ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు, తమిళనాడు...
News

దేశాల మధ్య వివాదాలు.. విచ్ఛిన్నానికి దారితీయొద్దు: జైశంకర్‌

ఏ కోణంలో చూసినా ప్రపంచ రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. రాబోయే కాలంలో కృత్రిమ మేథ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, అంతరిక్షం, డ్రోన్లు, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని...
News

శివరాత్రి నాటికి స్నానాల రేవులు శుభ్రం చేయండి: అధికారులకు విహెచ్‌పి వినతి

కొద్దిరోజుల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణానదిలో పవిత్ర స్నానాలు చేయాలనుకునే భక్తులకు సహకరించాలని కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణా అధికారికి విశ్వహిందూ పరిషత్ నాయకులు విజ్ఞప్తి చేసారు. దుర్గగుడి చేరువలో ఉన్న కృష్ణానది స్నాన ఘట్టాలను పరిశుభ్రం చేయించాలని...
Newsvideos

బానిస మసస్తత్వంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు: ప్రధాని

మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పుర్‌లో భాగేశ్వర్‌ ధామ్‌ మెడికల్‌ అండ్‌ సైన్స్‌ రీసెర్చి సెంటర్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నవారిపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.‘‘ఇటీవల కాలంలో ప్రజల్ని విభజించే నేతల గుంపును చూస్తున్నాం. అనేక సార్లు...
ArticlesNews

శాశ్వతమైన స్వేచ్ఛ కృష్ణశాస్త్రి సాహిత్యం

( ఫిబ్రవరి 24 - దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి ) భావ కవిత్వానికి బ్రహ్మ, రారాజు, ఆంధ్రా షెల్లీ అని కీర్తింపబడ్డ మహానుభావులు, సాహిత్య సరస్వతికి అనుంగు ముద్దుబిడ్డ, కవితామూర్తి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. తెలుగు సినిమా రంగాన ఆయన పాటలు...
1 1,029 1,030 1,031 1,032 1,033 3,081
Page 1031 of 3081