తనతో సహా లక్షలాది మంది దేశం కోసం జీవించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రేరణ పొందారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 సంవత్సరాలు, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న...
ద్వారకలో శ్రీకృష్ణుడు నడియాడిన ఆనవాళ్ల పై పురావస్తు శాఖ మరోసారి అధ్యయనం చేయనుంది. వేణుమాధవుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. పరిశోధన కోసం గోమతి నదీ సమీప ప్రాంతాన్ని పురావస్తు నిపుణులు ఎంచుకున్నట్టు అధికారులు తెలిపారు దాదాపు రెండు దశాబ్దాల...
( ఫాల్గుణ కృష్ణ పక్ష దశమి తిథి - స్వామి దయానంద సరస్వతి జయంతి ) మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఓ బాలుడు ఆలోచించాడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసులో ఇల్లు విడిచి వెళ్లాడు. ధర్మాన్నీ,...
భారత సంతతికి చెందిన కాష్ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత పలువురు భారతీయ మూలాలున్న వారికి పెద్దపీట వేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో అటార్నీ...
32 సంవత్సరాల క్రితం అజ్మీర్ సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిల్ వ్యవహారం సంచలనం రేపింది. అచ్చు ఇలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్ లో పునరావృత్తం అయ్యింది. బీవార్ జిల్లా బిజైనగర్ ప్రాంతంలో ఘటన జరిగింది. ముస్లిం ఛాందసులు ఓ మైనర్ ని...
ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తొలగించారు. ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ ముగ్గుర్ని తొలగించారు. ఎల్జీ మనోజ్...
వివిధ కులాలు, మతాలు, భాషలు మాట్లాడే ప్రజలు అధికంగా నివసిస్తున్న తమిళనాడులో త్రిభాషా విధానం అవసరమేనని సీనియర్ నటుడు శరత్కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానంలో ఎక్కడా హిందీ తప్పనిసరి...