News

News

కుంభమేళా ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల కోట్ల పైమాటే

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా నిర్వహణ విజయం గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్, కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలోకి రూ.3లక్షల...
News

నేపాల్‌కు పశుపతినాథ్‌ ఆలయానికి 10 లక్షలమంది భారతీయులు

ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి.. ‘హరహర మహాదేవ..శంభో శంకర’అంటూ శివనామస్మరణలతో మారుమోగనున్న శివాలయాలు. భక్తిపావశ్యంలో శివభక్తులు మునిగితేలే వేళ.. నేపాల్‌లోని పశుపతినాథ్‌ ఆలయానికి లెక్కకుమించినంతమంది భారతీయులు తరలివెళ్లనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్‌ నుంచి సుమారు పది లక్షల...
News

బెంగళూరును దేవుడు కూడా మార్చలేడు : డికె శివకుమార్ వ్యాఖ్యలు

బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరించలేమంటూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఏం చేశారంటూ స్థానికులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రో విస్తరణ...
News

ఢిల్లీ మాఫియా డాన్ జోయా ఖాన్ అరెస్ట్

కరుడుగట్టిన నేరస్తుడు హషీం బాబా భార్య జోయా ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి కోటి విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. జోయాఖాన్ భర్త హషీంబాబాపై డజన్ల కొద్దీ మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, హత్య...
News

సుదీర్ఘ శాస్త్రీయనృత్యానికి గిన్నిస్‌ గౌరవం

మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పుర్‌ లో జరిగిన ఖజురాహో 51వ నృత్య సమారోహం సందర్భంగా 139 మంది కళాకారులు 24 గంటలసేపు చేసిన సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నిస్‌ రికార్డు గౌరవం దక్కినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం మొదలైన ఈ...
News

ప్రభుత్వ ఉత్తర్వులను భేఖాతరు చేసిన మౌలానా

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో లౌడ్‌ స్పీకర్‌లను బ్యాన్‌ చేస్తూ స్థానిక అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఒక మౌలానా(ముస్లిం మతపెద్ద) మసీదుపైకి ఎక్కి పెద్దగా అరుస్తూ, ముస్లిం సోదరులంతా నమాజ్‌కు రావాలని పిలుపునిచ్చారు. షాహీ జామా మసీదుపై జరిగిన ఈ...
News

క్రైస్తవ మతమార్పిడికి నిరాకరించిన దళిత కుటుంబంపై సామాజిక బహిష్కరణ

క్రైస్తవ మతమార్పిడిని నిరాకరించినందుకు తమ కుటుంబాన్ని గ్రామస్థులు బహిష్కరించారని భద్రాద్రి కొత్తగూడెం మనుగూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన గంటా రాధా ఆరోపించారు. చర్చ్ నాయకులు తమను బహిష్కరించడమే కాకుండా, తన అన్నను మోసం చేసి బలవంతంగా మతపూజల్లో కూర్చోబెట్టారని తెలిపారు....
ArticlesNews

స్వయంసేవకులు సమాజ సంక్షేమానికి ఉత్ప్రేరకం

స్వయంసేవకులు సమాజ సంక్షేమానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ అనేది సాధారణ సంస్థ కాదని, ఇది స్వయంసేవకులు సనాతన సంస్కృతి, దేశాన్ని కాపాడటానికి తమ సమయం, శక్తి, స్థలాన్ని అంకితం...
1 1,028 1,029 1,030 1,031 1,032 3,081
Page 1030 of 3081