కుంభమేళా ప్రాంతంలో 15 రోజుల శుభ్రత కార్యక్రమం
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ మహాకుంభమేళా ముగిసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో 15 రోజుల పాటు ప్రత్యేక శుభ్రత కార్య క్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మేళా జరిగిన ప్రాంతాన్నంతా శుభ్రపరచాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో...







