సాంస్కృతిక విలువలు లేకుంటే ఏ దేశమూ అభివృద్ధి చెందదు : సురేశ్ సోనీ
భరతుడు రచించిన నాట్యశాస్త్రం భారత్ లో అత్యంత ప్రసిద్ధి చెందిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు సురేశ్ సోనీ అన్నారు. పదాలకు, శబ్దాలకు వాటి వాటి స్వతంత్ర వుంటుందని అలాగే రంగులు, వాక్యాలకు కూడా వాటి స్వతంత్రత...







