News

News

పాలస్తీనాలో భారతీయ కార్మికులను కాపాడిన ఇజ్రాయెల్ సైన్యం

పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో బందీలుగా 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ దళాలు కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని అల్ జయీమ్ గ్రామంలో నిర్మాణ పనుల పేరిట వారిని ఉచ్చులోకి దింపి...
News

అయోధ్య, ప్రయాగ్‌రాజ్ తర్వాత మథుర వంతు: యోగి కీలక ప్రకటన

అయోధ్యలో రామాలయ నిర్మాణం, ప్రయోగ్‌రాజ్‌లో మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు మథుర, బృందావనం సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించనున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. బర్సానాలోని శ్రీరాధా బిహారి ఇంటర్ కాలేజీలో ''రంగోత్సవ్ 2025''ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా...
News

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం

భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం అని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యూత్ సర్వీసెస్ కమీషనర్ మరియు స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి కె శారదదేవి ఐ ఏ ఎస్ అన్నారు. భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ...
News

టిటిడి చైర్మన్ పిఆర్‌ఓ అంటూ భక్తులను మోసం చేస్తున్న ఫరూక్ అరెస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వద్ద ప్రజా సంబంధాల అధికారినని చెప్పుకుంటూ భక్తులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిటిడి అధికారిక వెబ్‌సైట్ మినహా మరే ఇతర వెబ్‌సైట్లనూ, దళారీలను నమ్మి మోసపోవద్దని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేసారు....
News

హిందూ ధర్మరక్షణే ధ్యేయం

హిందూ ధర్మరక్షణే ధ్యేయమని త్రిదండి చిన జియర్‌ స్వామి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం టౌన్‌ పోలీసు స్టేషన్‌ వీధిలో గల ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో తీర్ధగోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న జియ్యర్‌...
News

మహమ్మద్‌ షమీపై ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ చీఫ్‌ షహబుద్దీన్‌ అనుచిత వ్యాఖ్యలు

భారత జట్టు పేస్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ రంజాన్‌ నెలలో ఉద్దేశపూర్వకంగా రోజా (ఉపవాసం)ను వదిలేయడం ద్వారా మహా పాపానికి ఒడిగట్టారని ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్‌ రజ్వీ బరెల్వీ అన్నారు. చాంపియన్స్‌ ట్రోపీలో భాగంగా మార్చి...
News

రాయచోటిలో హిందువులపై ముస్లింల దాడి ఖండించిన విశ్వ హిందూ పరిషత్

విశ్వ హిందూ పరిషత్ - ఆంధ్రప్రదేశ్ పత్రికా ప్రకటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో 2025 మార్చి 4వ తేదీన జరిగిన వీరభద్ర స్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేశారు. ఈ సందర్భంగా...
ArticlesNews

అక్రమ చర్చిలపై అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్…

అక్రమంగా నడుస్తున్న చర్చిలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అనూహ్యంగా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా పంచాయతీ పరిధిల్లో నడిపిస్తున్న చర్చిలను గుర్తించి, వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఫిబ్రవరిన జీవో నెంబర్ 2712164/CPR&RD/D8/2024...
1 1,003 1,004 1,005 1,006 1,007 3,081
Page 1005 of 3081