News

News

అడవిలో ఆధ్యాత్మిక శోభ, గుబ్బల మంగమ్మ జాతరకు ఏర్పాట్లు

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం అడవి తల్లి ఒడిలో కొలువుదీరిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం జాతరకు సిద్ధమవుతుంది. ఈ నెల 14 నుంచి 16వ వరకు మూడు రోజుల పాటు ఉత్సవాల నిర్వాహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ పరిసరాలు...
News

కనుల పండువగా కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠ

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని చిలుకూరులో వేంచేసియున్న కోదండ రామాలయంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన కనులపండువగా నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయాన్ని పునః నిర్మించారు. సర్పంచ్‌ ముదునూరి వెంకట సోమరాజు, ఆలయ ధర్మకర్త వేగేశ్న వెంకట రమణరాజు, ఆలయ నిర్మాణక...
News

శ్రీరాముడే ఆదర్శం

ప్రతి ఒక్కరూ శ్రీరాముడును ఆదర్శంగా తీసుకొని కుటుంబ, రాజ్యవ్యవస్థను నిర్వహించాలని త్రిదండి చినజియర్‌ స్వామి పిలుపునిచ్చారు. సర్వజీవరాశులను పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదేనన్నారు. పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వికాస తరంగణి అధ్యక్షుడు యిండుపూరు గున్నేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన శ్రీరామ...
News

షెహబాజ్ షరీఫుకు కొత్త పేరు కావలెను!

కశ్మీర్ మొత్తం మనదే అని పదే పదే అబద్ధాలు చెప్పకపోతే పాకిస్తాన్ పాలకులకు మనుగడ ఉండదు. భారత్ను తక్కువ చేసి చూపిస్తేనే వాళ్లు పదవులలో ఉండగలరు. దేనికైనా భారత్తో తూకం వేసుకోవడం కూడా ఆ మతోన్మాద దేశానికి మామూలే. అందుకు తాజా...
ArticlesNews

నడయాడే దేవుళ్లు

కుటుంబ ప్రభోధన్ హిందూధర్మం మహాసముద్రం లాంటిది. సముద్రంలోని ప్రతి బిందువూ సాగర అంశే అయినట్టు హైందవంలోని ఉపదేశాలు, నియమాలు, సంప్రదాయాలు అన్నీ ధర్మ వివేచనకు నెలవులై విషయ విశిష్టత, భావగాంభీర్యం కలిగి ఉంటాయి. అందుకు కారణం మన పూర్వీకులు సంపూర్ణమైన ఆధ్యాత్మిక...
ArticlesNews

మాదక ద్రవ్యాల వ్యాపారంలో అత్యధికులు ముస్లింలే.. షాకింగ్ రిపోర్ట్

తమిళనాడులోని రామనాథ పురానికి సంబంధించి అత్యంత కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గమే వున్నట్లు డేటా వెల్లడిస్తోంది. పోలీసుల పరిశీలనలో కూడా ఇదే తేలింది.మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన...
ArticlesNews

‘‘గరిమ గన్న అన్నమయ్య వరప్రసాదం’’

తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు సంగీతానికి అంకితమైన పుంభావ సరస్వతి. 1948 నవంబరు 9 న రాజమహేంద్రవరంలో జన్మించారాయన. ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు. శ్రీయుతులు...
News

హరిద్వార్‌ రిషికుల్ కాలేజీలో ఇఫ్తార్.. నిరసన తెలిపిన బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు

హరిద్వార్ కాలేజీ క్యాంపస్‌ను వేదిక చేసుకుని కొందరు ముస్లిం విద్యార్థులు 'ఇఫ్తార్' విందును నిర్వహించడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఈ ఘటనను బజరంగ్ దళ్ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ కాలేజీ ఎదుట నిరసనలకు దిగారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న రిషికుల్ ఆయుర్వేదిక్ కాలేజీలో...
1 1,001 1,002 1,003 1,004 1,005 3,081
Page 1003 of 3081