News

ArticlesNews

దేవభూమిలో దెయ్యాల జాతర!

దేవభూమిగా పేరు తెచ్చుకున్న కేరళలో దెయ్యాలను మించిన మతోన్మాద ఉగ్రమూకల నేతలను కొలిచే ధోరణి శ్రుతి మించుతున్నది. ఇటీవల పాలక్కాడ్‌ ‌జిల్లాలో జరిగిన ఊరేగింపులో హమాస్‌ ఉ‌గ్రమూక నేతలు యహ్యా సిన్‌వర్‌, ఇస్మాయిల్‌ ‌హనియే ఫొటోలతో కూడిన బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆ...
News

లయోలా కళాశాలపై చర్యలు తీసుకోవాలి : ABVP

ఆంధ్ర లయోలా కళాశాల అటానమస్‌ పేరుతో ఎన్నో అవకతవకలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని, ప్రభుత్వం కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు స్వర్గం దుర్గారావు డిమాండ్‌ చేశారు. అటానమస్‌ స్టేటస్‌ ముగిసినా రిటెయిన్‌ చేసుకోలేదని,...
News

ఢిల్లీలో మసీదు విస్తరణ… వ్యతిరేకిస్తున్న హిందువులు

ఢిల్లీలోని బ్రహ్మపురి ప్రాంతంలో ఉద్రిక్తత రేగింది. 12 వ లేన్ లో మసీదు అక్రమ విస్తరణ నేపథ్యంలో ఈ వివాదం రేగింది. మూడు రోజుల క్రితం తమపై రాళ్లదాడులు జరిగాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఈ...
News

భారత్‌ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్‌ ధ్వంసం

అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కొందరు దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆలయంపై దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది....
News

ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం

ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా బాపట్ల జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్‌ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్‌ కన్వీనర్‌...
News

ఏప్రిల్ 15 నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి: నృపేంద్ర మిశ్రా

ఈ సంవత్సరం ఏప్రిల్ 15 నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి అవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలీ పండుగ కోసం కార్మికులు...
News

దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయం

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవదాయశాఖ భూముల పరిరక్షణే ధ్యేయమని ఆ శాఖ జిల్లా సహాయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. విజయనగరంలోని దేవదాయశాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో 9,900 ఎకరాల భూములు ఉన్నాయన్నారు. వాటిలో నాలుగువేల ఎకరాల...
News

టెర్రరిజంలో రెండో స్థానంలో పాకిస్తాన్..

పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్GTI-2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్...
1 999 1,000 1,001 1,002 1,003 3,081
Page 1001 of 3081