మోటుపల్లి ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి
బాపట్ల జిల్లాలోని మోటుపల్లి ప్రాచీన ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తెస్తూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు.జిల్లాలోని మోటుపల్లి గ్రామం, మ్యూజియం నిర్మాణం, వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక కలెక్టర్ చాంబర్లో నిర్వహించారు. కాకతీయులనాటి...






