News

News

జమ్మూకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రం

జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న రెండు సంస్థలపై కేంద్ర హోం శాఖ కొరడా ఝలిపించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆ రెండు సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు వేర్పేరు ప్రకటనల్లో తెలిపింది. అవామీ యాక్షన్ కమిటీ (AAC), జమ్మూకశ్మీర్...
News

భారతీయ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణకు హోసబాలే పిలుపు

భారతదేశం కేవలం భూమి కాదని, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విశ్వగురు, ఆధ్యాత్మిక నిధి, జీవన వేదాంత శాస్త్రమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పంచశీల బాలక్ ఇంటర్ కాలేజీ వేదికగా సురుచి ప్రకాశన్ ప్రచురించిన “విమర్శ్...
News

మారిషస్‌ అధ్యక్ష దంపతులకు గంగాజలం

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం మారిషస్‌ వెళ్లారు. వెళ్తూ ఆయన వెంట కుంభమేళా సమయంలో సేకరించిన పవిత్ర గంగాజలాన్ని తీసుకువెళ్లారు. వాటిని మారిషస్‌ అఽధ్యక్షుడు ధరమ్‌ గోకుల్‌కు బహూకరించారు. ఆయన సతీమణికి బనారస్‌ చీరను బహుమతిగా ఇచ్చారు....
News

ఇస్లాం పుట్టక ముందే సంభాల్ ఉంది

ఇస్లాం పుట్టకముందే సంభాల్ పట్టణం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సంభాల్ 5,000 ఏళ్ల క్రితం నాటిదని, హరి విష్ణు ఆలయాన్ని 1526లో ధ్వంసం చేసినట్టు మత గ్రంథాలు చెబుతున్నాయని తెలిపారు. చారిత్రక సత్యానికి ప్రతీక సంభాల్ అని...
News

బయటపడిన పురాతన విగ్రహాలు!

పల్నాడు జిల్లాలోని ముప్పాళ్లలో వీరాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అయితే వందేళ్ల క్రితం పూజలందుకున్న నాగేంద్ర స్వామి విగ్రహం గ్రామంలోనే ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వందేళ్ల క్రితం అక్కడో ఆలయం ఉండేదని...
News

అమ్మకోసం 93 వేల కిలోమీటర్ల తీర్థయాత్ర ….

తల్లి కోసం ఓ వ్యక్తి లక్షల జీతాన్ని వదిలేశాడు. ఏ మాత్రం అసంతృప్తి లేకుండా అమ్మసేవ, దైవ స్మరణలోనే ఏళ్ళుగా తరిస్తున్నాడు. మాతృమూర్తి కోరిక మేరకు స్కూటర్‌పై ఆమెను తీర్థయాత్రకు తీసుకెళ్ళాడు. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన కృష్ణకుమార్‌(39) తన తల్లి చూడరత్నమ్మ(70)తో...
News

కుల్‌భూషణ్‌ జాదవ్‌ కిడ్నాప్‌ వెనకున్న పాక్ మతపెద్ద హతం

ఇరాన్‌లో భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకు సహకరించాడనే ఆరోపణలు ఉన్న పాక్ మతపెద్ద ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యారు. బలూచిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపాడు. బలూచి ప్రాంతంలో మతపెద్ద...
News

ఏప్రిల్ 5 నుంచి 15 వరకు ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు పర్యటించారు. శ్రీరామ నవమి వస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించిన...
1 998 999 1,000 1,001 1,002 3,081
Page 1000 of 3081