నా కులము, గోత్రము నీవు కదమ్మా హైందవీ!!
సామాజిక సమరసతా వేదిక మచిలీపట్నంలో సమరసతా సాహితీ సదస్సును నిర్వహించింది. కార్యక్రమానికి వేదిక స్థానిక అధ్యక్షుడు శ్రీ అంకాని శేషు బాబు అధ్యక్షత వహించారు. సాహితీ ప్రియులు, స్థానిక పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ సభకు ముఖ్య అతిథిగా...














