శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పెద్దబ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో నేత్రోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం 14 రోజుల పాటు అనవాసర (ఏకాంత)...
రోజువారీ జీవితంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఆధ్యాత్మికత కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజంలో ప్రశాంతతను నెలకొల్పే కేంద్రాలుగా దేవాలయాలు...
ముజఫరాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజా అసంతృప్తి మరోసారి ఉధృతమైంది. ప్రభుత్వం తమ 38 డిమాండ్ల చార్టర్ అమలుకు ఇచ్చిన గడువు ముగియడంతో ది జమ్ము...
మరికొద్ది రోజుల్లోనే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మూడు అద్భుతమైన రథాల నిర్మాణ పనులు...
గుజరాత్లోని అహ్మదాబాద్లో 149వ జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా...