Programms

NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలి – పూజ్య ధర్మాచార్యులు, ప్రముఖుల ఆకాంక్ష

ప్రజల సమగ్ర వికాసానికి దేవాలయమా? విద్యాలయమా? ఏది అవసరం?  అంటూ గతంలో కొందరు కొత్త చర్చను లేవదీశారు. నిమ్న వర్గాల వికాసానికి చదువు మొదటి అవసరం అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. వారు మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని...
NewsProgramms

నూతన విద్యా విధానంపై అవగాహన సదస్సు

విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయిలో నూతన విద్యా విధానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ ఇన్ఛార్జి కమిషనర్ మరియు ఎస్ ఎస్ ఏ స్టేట్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్...
NewsProgramms

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేటలో కబడ్డీ పోటీలు

ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట పరిసర గ్రామాల కబడ్డీ జట్లకు సూళ్ళూరుపేటలో కబడ్డీ పోటీలు జరిగాయి. మొత్తం 13 కబడ్డీ జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత బౌద్దిక్ ప్రముఖ్...
NewsProgramms

నంద్యాలలో కుల సంఘాల ఆత్మీయ సమావేశం

ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల సంఘమిత్రలో కుల సంఘ ప్రముఖుల  ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి 30 కులాల పెద్దలు 120 మంది పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో అనేకమంది కుల పెద్దలు మాట్లడుతూ హిందువుల పై దాడులు ,మతమార్పిడిలను అడ్డుకోవడానికి ...
NewsProgramms

గుంటూరులో కౌశలంను ప్రారంభించిన మాజీ కేంద్ర మంత్రి శ్రీ సురేష్ ప్రభు

గుంటూరు,సంపత్ నగర్ లోని సేవాభారతి ప్రాంగణంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం 'కౌశలం' భవనాన్ని  మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి వర్యులు శ్రీ సురేష్ ప్రభు శిలాన్యాసంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమం పురప్రజలు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాభారతి...
NewsProgramms

సర్వ జన హితమే హిందూత్వం – డా. మోహన్ భాగవత్

“సంఘ్ కోరుకునేది ధర్మవిజయం. ధర్మ విజయమంటే సాత్విక శక్తుల జయం. అది అందరి శ్రేయస్సును, ఉన్నతిని సాధిస్తుంది. ఇలాంటి విజయాన్ని సాధించడం కోసం స్వయంసేవకులు తీసుకున్న సంకల్పమే విజయ సంకల్పం’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్...
NewsProgramms

నంద్యాల, నెల్లూరులలో బాల వికాస కేంద్రాల ప్రథమ వార్షికోత్సవం

సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న బాల వికాస కేంద్రాల ప్రథమ వార్షికోత్సవాలు జరిగాయి. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం నందు గల మూలమట్టం కళ్యాణమండపం నందు, నెల్లూరులోని రంగనాయకుల పేటలో గల శ్రీ...
NewsProgramms

దివ్యాంగుల ‘భవిత’కు శీతల నీటియంత్రం వితరణ

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతుల నిపుణుల కమిటీ సభ్యులు శ్రీ యల్లాల వెంకటరామిరెడ్డి తన మాతృమూర్తి వర్దంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరులోని MPDO కార్యాలయ ఆవరణలో గల  దివ్యాంగుల పాఠశాల 'భవిత'కు శీతల నీటి యంత్రాన్ని తమ కుటుంబ...
NewsProgramms

ఉలవపాడులో హిందూ ధర్మ సమ్మేళనం

ప్రకాశం జిల్లా  ఉలవపాడు నగరంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనం జరిగింది. ఈ కార్యాక్రమంలో భాగంగా ముందుగా నగరంలో వందలాదిమందితో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది.తదనంతరం జరిగిన సభా కార్యక్రమము స్వామి శ్రీ సత్యాత్మానంద స్వామివారి ఆశీఃప్రవచనంతో...
NewsProgramms

ప్రతి దివ్యాంగ బంధువూ ఆత్మ గౌరవంతో జీవించేలా చెయ్యడమే సక్షమ్ లక్ష్యం – డాక్టర్ సుకుమార్

దివ్యాంగుల సంక్షేమము మరియు అభివృద్ది కోసం సమాజములో ప్రతి ఒక్కరినీ కలుపుకుని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చిట్ట చివరి దివ్యాంగ బంధువు కూడా ఆత్మగౌరవంతో జీవించే విధంగా చేయటమే సక్షమ్ ముఖ్య ఉద్దేశ్యమని సక్షమ్ అఖిల భారత సంఘటనా కార్యదర్శి డాక్టర్...
1 18 19 20 21 22 28
Page 20 of 28