News

News

ఇంకెన్నాళ్లీ అక్రమ చొరబాట్లు.. దేశంలోకి చొరబడ్డ రోహింగ్యా ముస్లింల అరెస్ట్

అక్రమంగా దేశంలోకి చొరబడ్డ రోహింగ్యాలను త్రిపురలో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించి.. అనంతరం నార్త్ త్రిపురలోకి ప్రవేశించారు. మొత్తం ఆరుగురు యువతులతో పాటు ఓ యువకుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది ధర్మానగర్ రైల్వే...
News

10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన భార్యకు తలాక్ .. మోడీ తీసుకొని వచ్చిన చట్టంతోనే న్యాయం

ట్రిపుల్ తలాక్.. ఎంతో మంది మహిళల జీవితాల్లో అంధకారం నింపింది. చిన్న చిన్న కారణాలతో ట్రిపుల్ తలాక్ లు చెప్పి వెళ్ళిపోయిన మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బాధితులు చాలా రోజులుగా కోర్టుల చుట్టూ తిరిగారు. వారి బాధను గమనించిన మోడీ...
News

అయ్యో పాపం గోమాతలు. గోవులపై కాంగ్రెస్ స‌ర్కార్ సంచలన నిర్ణయం

మధ్యప్రదేశ్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆవుల సంరక్షణపై రాష్ట్రంలోని లక్ష ఆవుల కోసం వెయ్యి గోశాలలు నిర్మించాలని నిర్ణయించినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రత్యేకాధికారి వెల్లడించారు. నగరాల్లో రోడ్లపై ఆవులు సంచరిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ సర్కారు ఈ నిర్ణయం...
News

పోలీసుల చేతిలో ఐదుగురు న‌క్స‌లైట్లు హ‌తం

జార్ఖండ్‌లోని కుంతి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసుల చేతిలో ఐదుగురు నక్సల్స్‌ హతమయ్యారు. పీఎల్‌ఎఫ్‌ఐ.. సీపీఐ (మావోయిస్టు) సంస్థ నుంచి విడిపోయింది. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం పీఎల్‌ఎఫ్‌ఐకి చెందిన ఐదుగురు నక్సల్స్ మృతి చెందారు. కుంతి జిల్లాలోని ముర్హు పోలీస్‌ స్టేషన్‌...
News

రామజన్మభూమి అంశంలో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ ప్రకటన

రామజన్మభూమి అంశంలో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ స్వాగతిస్తోంది. ఈ అంశానికి సంబంధించి 67.703 ఎకరాల భూమిని 1993లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో వివాదానికి సంబంధం లేని భూమి కూడా ఉండటం వలన కేంద్ర...
News

‘ఆరెస్సెస్ ని నాశనం చేస్తా” అన్నారు – కవాతుకు పిలిచారు – 1963 ఢిల్లీ గణతంత్ర ఉత్సవాల్లో ఆరెస్సెస్ కవాతు విశేషాలు .

జనవరి 26 1963.. న్యూఢిల్లీ.. భారత గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారీ దళాలు పాల్గొనే గణతంత్ర కవాతులో ఆ సంవత్సరం దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు చెందిన స్వయంసేవకులు కూడా పాల్గొనడం ఒక చారిత్రాత్మక...
News

అయోధ్య విషయంలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద ముందడుగు – వివాదాస్పద భూభాగం చుట్టూ వున్న 67 ఎకరాల భూమిని దాని సొంతదారులకు అప్పగించేందుకు అనుమతి కోరుతూ….

న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అతి పెద్ద ముందడుగు పడింది. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు సుప్రీం...
News

జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్ కన్నుమూత.. వాజ్ పేయి హయాంలో రక్షణ మంత్రిగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు..!

జార్జ్ మాథ్యూ ఫెర్నాండెజ్.. వాజ్ పేయి హయాంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఆయన డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్న సమయంలోనే ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది భారత్. 88 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా అల్జీమర్స్ తో...
News

నిన్న శ‌బ‌రిమ‌ల‌..! నేడు సంస్కృత భాష‌..!! కుహనా లౌకిక‌వాదుల కుట్ర‌లు

ఈ దేశంలో హిందువుగా పుట్ట‌డ‌మే పాపమా..? సంస్కృతంలో ప్రార్ధన చేస్తే మ‌తోన్మాదమా..? ఎక్క‌డికి వెళ్తున్నాం మ‌నం..?  సంస్కృతం ఈ దేశ జీవ‌నాడి. సంస్కృతంలో ప్రార్ధ‌న‌ల‌ను సైతం వివాదాస్ప‌దం చేసిన కుహానా లౌకిక‌వాదులు. మొన్న శ‌బ‌రిమ‌ల.. నిన్న ఆయోధ్య‌.. నేడు సంస్కృత భాష‌....
1 2,359 2,360 2,361 2,362 2,363 2,375
Page 2361 of 2375