ఇంకెన్నాళ్లీ అక్రమ చొరబాట్లు.. దేశంలోకి చొరబడ్డ రోహింగ్యా ముస్లింల అరెస్ట్
అక్రమంగా దేశంలోకి చొరబడ్డ రోహింగ్యాలను త్రిపురలో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించి.. అనంతరం నార్త్ త్రిపురలోకి ప్రవేశించారు. మొత్తం ఆరుగురు యువతులతో పాటు ఓ యువకుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది ధర్మానగర్ రైల్వే...









