News

NewsSeva

ఆపత్కాలంలో అండగా నిలుస్తున్న ఆరెస్సెస్

జనసంక్షేమ సమితి, సేవాభారతి మరియు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుండి పనిచేయడం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి (కోవిడ్-19)ను ఎదుర్కొనేందుకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడం తప్పనిసరి అయినది....
News

మహారాష్ట్రలో  వైద్యుడిపై దాడి చేసిన AIMIM ఎమ్మెల్యే

కరోనావైరస్ వ్యాప్తితో దేశం అట్టుడికిపోతున్నందున, ప్రజల కదలికలను పరిమితం చేయడానికి మరియు వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. వీటన్నిటి మధ్య, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) ఎమ్మెల్యే మౌలానా ముఫ్తీ ఇస్మాయిల్ తన మద్దతుదారులతో మలేగావ్...
News

పేదలకు కేంద్రం భారీ భరోసా

కరోనా వైరస్‌ దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన వేళ కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా...
News

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు 20,000 మంది.

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల ఫలితంగా మూడు బిలియన్లు అంటే 300 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. కాగా, అంతర్జాతీయంగా కరోనా మృతుల సంఖ్య...
News

పవన్ కళ్యాణ్ దాతృత్వం

కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌...
News

జయభారత్ హాస్పిటల్లో దాతల పేరిట ప్రత్యేక పూజ

జయభారత్ హాస్పిటల్ లో ఆదునిక వైద్య సేవలు కొరకు" సంజీవని వైద్య సేవ" పథకమునకు రూ. 150000/- ( ఒక లక్ష యాభ్భై వేలు) విరాళం ఇచ్చిన నెల్లూరులోని పప్పులవీధి, స్టౌన్ హౌస్ పేటకు చెందిన శ్రీ గుర్రం సుధాకర్ రావు...
News

కాబూల్‌లో సిక్కుల ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ రక్తసిక్తమైంది. సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వారలో కొందరు ముష్కరులు జరిపిన దాడిలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45 నిమిషాలకు ఇక్కడి షోర్‌...
ArticlesNews

ఉగాదినాడుదయించిన యుగపురుషుడు

డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గెవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించిన మహాపురుషులు. వీరు క్రీ.శ 1889 వ సంవత్సరం ఉగాది పర్వదినాన జన్మించారు. వీరి తల్లిదండ్రులు రేవతీబాయి, బలిరాంపంత్ అనే పుణ్యదంపతులు. కేశవరావు జన్మజాత దేశభక్తులు. 12 సంవత్సరాల వయస్సులో...
News

ఉగాది ఉత్సవాలను మన ఇంట్లోనే నిర్వహించుకుందాం – శ్రీ భరత్ కుమార్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాపకులు డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గెవార్ జన్మదినమైన ఉగాది పర్వదినాన్ని కార్యకర్తలు, స్వయం సేవకులు అందరూ ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవలసిందిగా ఆర్ ఎస్ ఎస్ ఆంధ్రప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ తెలియజేశారు. ఎవరి ఇండ్లలో...
News

వీళ్ళసలు మనుషులేనా?

ఒకవైపు కొవిడ్‌-19 మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బందితో పాటు ఆరోగ్య కార్యకర్తలు శ్రమిస్తుంటే వారిపై కరోనావైరస్‌ సోకినవారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఇద్దరు కరోనాబాధితులు వారిని పర్యవేక్షిస్తున్న నర్సులు, ఆరోగ్యకార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఒక...
1 2,360 2,361 2,362 2,363 2,364 2,501
Page 2362 of 2501