రాహుల్ వ్యాఖ్యలనే పాక్ తన ఫిర్యాదులో పేర్కొంది
కాశ్మీర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ పాకిస్థాన్ ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చెయ్యడంతో అధికార భాజపా నాయకులు మండిపడుతుండగా, కాంగ్రెస్ కాశ్మీర్ పై తాననుసరిస్తున్న వైఖరిపై పునరాలోచనలో పడినట్లుగా అనిపిస్తోంది. “కాశ్మీర్ భారత్లో...









