News

ArticlesNews

భారతమాత పుత్ర రత్నం నానాజీ

నానాజీ దేశ్‌ముఖ్ (11 అక్టోబర్ 1916 - 27 ఫిబ్రవరి 2010) అని కూడా పిలువబడే చండికదాస్ అమృతరావు దేశ్‌ముఖ్ ఒక సామాజిక కార్యకర్త. విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాల్లో పనిచేసిన ఆయనకు పద్మ విభూషణ్ వరించింది. నానాజీ మరణాంతరం...
News

సింహాచలం దేవస్థానానికి ఎస్ బీ ఐ విరాళం

కేంద్ర ప్రభుత్వం యొక్క "కార్పొరేట్ సామాజిక బాధ్యత" నినాదాన్నందుకుని పలు కార్పొరేట్ సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేసేవిగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సింహాచలం దేవస్థానం వారికి నూతనంగా...
News

ఒక్కొక్క అడుగు పీవోకేకి దగ్గరగా….

ఇప్పటికే కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత్ పాకిస్థాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. భారత్ ను అంతర్జాతీయంగా ఇరుకున పెట్టాలని పాకిస్థాన్ ఎంతగా భావిస్తున్నా కూడా వీలుపడడం లేదు. ఇప్పటికే కశ్మీర్ విషయంలో ఓడిపోయామని పాకిస్థాన్ ఒప్పేసుకుంది....
NewsProgramms

ఆరెస్సెస్ శిక్షణా తరగతుల ముగింపు ఉత్సవాల ముఖ్య అతిథిగా శ్రీ చంద్రబాబు

“నీవు చేసే పని రైల్వే క్రాసింగ్ పక్కన చెత్త ఊడవటమే కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఏ రైల్వే క్రాసింగ్ నీ క్రాసింగ్ అంత చక్కగా, పరిశుభ్రంగా ఉండదు అనిపించేలా ఆ పని చెయ్యి” అన్నారు శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య....
ArticlesNews

హమ్ సబ్ మిల్ కర్ సాథ్ చలే – ఆర్.ఎస్.ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, శ్రీ విజయదశమి ఉత్సవం, 2019 పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. శ్రీ మోహన్ జీ భాగవత్ ఉపన్యాస సారాంశం : ఆదరణీయ ప్రముఖ అతిథి మహోదయ, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన ఇతర అతిథులు, పూజనీయ...
News

బెంగాల్లో ఆర్.ఎస్.ఎస్ కుటుంబం దారుణ హత్య

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదా బాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్త బొందు ప్రకాష్ పాల్ (35) ఆయన భార్య బ్యూటీ మండల్ పాల్ (30) వారి కుమారుడు ఆనంద్ (8)లను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. కాగా...
News

గురి తప్పిన ఉగ్రదాడి

ఈరోజు షుమారు 11 గం సమయంలో జమ్మూకాశ్మీర్లోని అనంత నాగ్ పట్టణంలో డిప్యూటీ కమిషనర్ ఆఫీసు వద్ద జరిగిన బాంబు దాడి లో 10మంది గాయపడ్డారు. అందుతున్న సమాచారం ప్రకారం అత్యంత కట్టు దట్టమైన భద్రత నడుమ ఉండే ఈ కాంప్లెక్స్...
News

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో హై అలెర్ట్‌

నియంత్రణ రేఖ వెంబడి భారీ అలజడికి పాక్‌ పన్నాగం పన్నినట్లు కీలక సమాచారం అందడంతో, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఐరాసలో పాక్‌ సాధారణ సమావేశం తర్వాత నిఘా వర్గాలకు ఈ మేరకు...
News

హిందువుల ఊరేగింపుపై ముస్లిముల రాళ్ళ దాడి – యు.పి లో ఘటన

ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నూర్ జిల్లా విష్ణోయ్ వాలా అనే గ్రామంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పగులగొట్టబడ్డ హనుమంతుని విగ్రహం స్థానంలో మరొక కొత్త విగ్రహం ప్రతిష్టించేందుకు ఊరేగింపుగా వెళ్తున్న భక్తుల బృందంపై ముస్లింలు రాళ్ల దాడి చేశారు. ఈ సంఘటనలో 7గురు...
1 2,422 2,423 2,424 2,425 2,426 2,502
Page 2424 of 2502