News

News

అర్ధిస్తున్న అగ్రదేశం

కరోనా వైరస్‌ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుల్ని తమకు అందించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఆ దేశంలో వైరస్‌ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై...
News

హిందూ శరణార్ధి కుటుంబాలకు సేవాభారతి సాయం

పాకిస్థాన్ నుండి వచ్చి డిల్లీలోని రోహిణి ప్రాంతంలో తలదాచుకుంటున్న హిందూ శరణార్థులకు ఈ లాక్-డౌన్ సమయంలో సహాయం చేయడానికి ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు ముందుకు వచ్చారు. "సేవా భారతి" ద్వారా 106 హిందూ శరణార్ధుల కుటుంబాలకు రేషన్ ఏర్పాటు చేశారు. వారందరికీ రేషన్...
News

కరోనా కట్టడికి సత్యసాయి ట్రస్ట్‌ భారీ విరాళం

కరోనా మహమ్మారిపై ఏపీ సర్కార్‌ చేస్తున్న పోరాటానికి సత్యసాయి ట్రస్టు తన వంతు సహకారం అందించింది. ఈ మేరకు సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యల కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని...
News

ఎక్కువ కేసులు అక్కడివే

దేశంలో నమోదైన 30 శాతం కేసులు ఒక్క ప్రదేశానికి సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ విషయం పేర్కొంది. మొత్తం 17 రాష్ట్రాల్లో 1023 పాజిటివ్‌ కేసులు తబ్లిగీ జమాత్‌కు సంబంధం...
News

డిల్లీ సమావేశ నిర్వాహకులపై కేసులు

దేశరాజధానిలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్‌ తదితరులపై 'అంటువ్యాధుల చట్టం 1897' ప్రకారం...
ArticlesNews

చైనా తానా మీడియా తందానా?

చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు పార్టీ అక్కడి మీడియాను కూడా నియంత్రిస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అక్కడి మీడియా ప్రచార సాధనంగా పని చేస్తోంది. తాజాగా గ్లోబల్ టైమ్స్, చైనా టైమ్స్ వంటి మీడియా సంస్థలను కరోనా వైరస్ విషయంలో సమాచార యుద్ధ సైనికులుగా...
News

ఆంక్షల అమలులో అలసత్వంపై కేంద్రం సీరియస్

భారత్‌లో కరోనా వైరస్‌ను కట్టడిచేయడం కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది ప్రభుత్వం. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు నగరాల నుంచి తమ...
NewsSeva

కరోనా కట్టడికి టాటా గ్రూప్స్ విరాళం 1500 కోట్లు

కరోనావైరస్ రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. అంతే కాకుండా చాలా వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా చాలామంది సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్...
News

నన్ను క్షమించండి : ప్రధాని మోడీ

తప్పని పరిస్థితుల్లోనే దేశంలో లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అందుకు తనని క్షమించాలని వేడుకున్నారు. ముఖ్యంగా దినసరి కూలీలు పడుతున్న బాధల్ని తాను అర్థం చేసుకోగలనని...
News

“బయట తుమ్మండి వైరస్ వ్యాప్తి చెయ్యండి” ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం

మూర్ఖత్వానికి చదువు, హోదాతో సంబంధం లేదని ఋజువు చేశాడో వ్యక్తి. ‘వైరస్ వ్యాప్తి చెందడానికి’ ప్రజలను ‘బయటకు వెళ్లి తుమ్మమని’ ప్రోత్సహిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఉద్యోగి సేవలను నిలిపివేసినట్లు భారత ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ నిన్న ప్రకటించింది. ట్విట్టర్‌లో...
1 2,358 2,359 2,360 2,361 2,362 2,501
Page 2360 of 2501