వీళ్ళసలు మనుషులేనా?
ఒకవైపు కొవిడ్-19 మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బందితో పాటు ఆరోగ్య కార్యకర్తలు శ్రమిస్తుంటే వారిపై కరోనావైరస్ సోకినవారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఇద్దరు కరోనాబాధితులు వారిని పర్యవేక్షిస్తున్న నర్సులు, ఆరోగ్యకార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఒక...









