News

ArticlesNews

డాక్టర్ ఆనందయ్య

కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చెప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ మెడిసిన్ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా Dr.ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు. ఈ...
News

ఆ దృశ్యాలు పీడకలలా వెంటాడుతున్నాయ్ – ముస్లిముల మూక దాడిపై మహా దళితులు

బీహార్లోని పుర్నియా జిల్లా మఝువా గ్రామంలోని మహా దళితులపై మే 19న జరిగిన దాడి వారి పాలిట పీడకలలా మారింది. "ఆ దృశ్యాలు మా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. మరుద్దామన్నా మరపు రాకున్నాయి." అంటూ పదే పదే ఆ దృశ్యాలను...
News

కేరళ గోల్డ్ స్కాం వివరాలను వెల్లడించిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో మృతి – వ్యక్తమవుతున్న అనుమానాలు

కేరళ గోల్డ్ స్కాం వివరాలను సాక్ష్యాధారాలతో సహా వెలికితీసి నిజానిజాలను బయట పెడుతూ ఉన్న కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్టు SV ప్రదీప్ ఒక ప్రమాదంలో మరణించారు. ప్రదీప్ వెలికి తీస్తున్న విషయాల వల్ల, చేస్తున్న విమర్శల వల్ల కేరళలోని కమ్యూనిస్టులు...
News

రాజస్థాన్ : 22 ఏళ్ల గర్భిణిపై ఆంబులెన్స్ లో అత్యాచారం

22 ఏళ్ల గర్భిణీ పై గర్భిణిపై అంబులెన్స్ లో అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. అంబులెన్స్ లో వెళుతున్న బాధితురాలు తాను పొద్దుటి నుంచి ఏమీ తినలేదని, తనకు ఏదైనా ఆహారం ఇప్పించమని అంబులెన్స్ డ్రైవర్ ని కోరింది....
News

మేం భారత చట్టాలను గౌరవిస్తాం – గూగుల్ CEO సుందర్ పిచాయ్

దేశమేదైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్‌ కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా అవలంబించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. భారత్‌లో బుధవారం నుంచి కొత్త ఐటీ నియమ నిబంధనలు...
News

ఐరాస కార్యదర్శితో జయశంకర్ బేటీ

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గా ప్రాంతీయ సవాళ్ళు, ఉగ్రవాదం తదితర అంశాలపై సమగ్ర చర్చ జరిగిందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు ‌...
News

లవ్ జీహాద్ బాధితురాలు ఆత్మహత్య – హిందూ యువతులారా బహుపరాక్!

కామారెడ్డిలోని గుమస్తా కాలనీలో ఒక లవ్ జీహాద్ బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 7న తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీకి చెందిన సల్మాన్ను స్రవంతి (19) అలియాస్ షేక్ సమీర (మతం...
News

కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటించనున్నదా?

రెండో దశలో కరోనా మహమ్మారి పేట్రేగిపోయింది. ఫలితంగా మళ్లీ లాక్‌డౌన్‌లు విధించాల్సి వచ్చింది. గతేడాది కొవిడ్‌ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక రంగాలు.. తాజా ఆంక్షలతో మరోసారి బేజారవుతున్నాయి. ఇది దేశ జీడీపీపైనా పెను ప్రభావం చూపించే అవకాశమున్న నేపథ్యంలో...
News

ఆనందయ్య మందు పనితీరుపై విజ్ఞాన భారతి సర్వే

సంచలనం సృష్టించిన శ్రీ ఆనందయ్య గారి కరోనా మందు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. ఈ మందు ప్రభావశీలత, శాస్త్రీయత నిర్ధారించుకొనే క్రమంలో భాగంగా ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు విజ్ఞాన భారతి ఆధ్వరంలో ఒక ఆన్ లైన్...
News

ఆనందయ్య మందుపై పరిశోధన

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పనితీరుపై పరిశోధన ప్రారంభమైంది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) 4 దశల్లో ఆ మందును విశ్లేషించనుంది. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్నవారి అభిప్రాయాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన బాధ్యతలను...
1 1,998 1,999 2,000 2,001 2,002 2,290
Page 2000 of 2290