ఒక చంకన బిడ్డ చూడు ఒక వంకన ఖడ్గమాడు…. రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు… అన్నట్లుగా 23ఏండ్ల చిరు ప్రాయంలోనే తన బుద్ధి కుశలత, కార్య కౌశలం, నిరుపమాన శౌర్య పరాక్రమాలతో వీర నారీమణిగా చరిత్ర పుటలలో స్థానం...
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ మరోసారి ఎన్నికైంది. 2021-25 కాలానికి జరిగిన ఎన్నికల్లో 164 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ మేరకు పారిస్లోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది. దీనిపై భారత...
చైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపణ వాషింగ్టన్: 2022లో చైనాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్ను బహిష్కరించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అమెరికాలోని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూతో జరిగిన సమావేశంలో ఈ...
భారత విదేశాంగ ప్రతినిధి వెల్లడి న్యూఢిల్లీ: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పాక్లో సజావుగా...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భాగ్యనగరం: హక్కుల కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని శ్రీరాముని జీవితం తెలియజేస్తోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం, శ్రీరాముని జీవితాలను నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు....
భారతదేశ సాధు పరంపరలో ఒకరు. సిక్కు మతస్థాపకుడు. సిక్కుల ప్రథమగురువు కూడా. వేదాంత సారాన్నంతటినీ శుద్ద దేశభాషలో, ప్రజల వ్యావహారిక భాషలో తెలియజెప్పినవాడు. గురునానక్ క్రీ.శ. 15 వ శతాబ్దంలో కార్తీక పూర్ణిమ రోజు పంజాబ్ లో నేటి పాకిస్తాన్ లోని...
ప్రకటించిన మోడీ పార్లమెంట్లో అధికారికంగా వెలువడనున్న ప్రకటన ఆందోళన విరమించాలని రైతులకు విజ్ఞప్తి న్యూఢిల్లీ: గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను...
ఉత్తరాదిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు హరిద్వార్: కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని హర్ కీ పౌడీ ఘాట్కు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి 11 వేల దీపాలు...
భారీ వర్షంతో తిరుమల గిరులు జలమయం ఘాట్ రోడ్లపై విరిగిపడ్డ కొండ చరియలు తిరుపతి: కుండపోత వర్షాలకు తిరుమల గిరులు వరద నీటితో నిండిపోయాయి. మాడవీధులు వాగులను తలపించాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో...
తిరువనంతపురం: ‘ఆర్ఎస్ఎస్ స్వయసేవక్ సంజిత్ను హత్య చేయడం చాలా దురదృష్టకరం, అత్యంత శోచనీయం. ఈ ఉగ్ర చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, మరణించిన వారి కుటుంబానికి అండగా నిలుస్తాము’ అని ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య అన్నారు....