News

News

భారత నౌకాదళంలోకి ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’

విశాఖపట్నం: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ నౌకను నావికాదళంలో ప్రవేశపెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరింపజేయనున్నారు....
News

పాకిస్తాన్‌లో పిల్ల‌ల్ని అమ్మకానికి పెట్టిన పోలీసు!

సెలవు అడిగితే లంచం అడిగిన పై అధికారి పాల‌కుల తీరుతో మంట‌ల్లో మాన‌వ‌త్వం ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో అక్కడి పరిపాలకుల చేతకానితనం వల్ల దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మైనారీలపై వేధింపులు, ఉగ్రవాదులను పెంచిపోషించడం, హిందూ దేవాలయాలను కూల్చడం వంటి సంఘటనలే ఇప్పటి వరకు...
News

తిరుమలలో కనుమదారుల పునరుద్ధరణ

తిరుప‌తి: భారీ వర్షాల తరువాత తిరుమల కనుమ రహదారులను అధికారులు పునరుద్ధ‌రించారు. భక్తులను తిరుమలకు తితిదే అనుమతిస్తోంది. కాలినడక రహదారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు రహదారులను మూసేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు కాలినడక మార్గం దెబ్బతింది. ఈ మార్గం...
News

అమెజాన్‌పై గంజాయి కేసు!

భోపాల్‌: స్వీట్​నర్ పేరిట్ ఆన్​లైన్​లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ రాకెట్​ను మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ అమ్మకాలకు వీలు కల్పించిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'అమెజాన్ ఇండియా'పై కేసు నమోదు చేశారు. ఏఎస్​ఎస్​ఎల్ పేరిట ఈ-కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా...
News

ముగిసిన చార్ థామ్ యాత్ర

కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రసిద్ధ చార్​ధామ్​ యాత్ర ముగిసింది. శీతాకాలం మొదలైన నేపథ్యంలో బద్రీనాథ్​ ఆలయ ద్వారాలను మూసివేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి.. శనివారం...
News

మిత్ర‌మా… మీ పిల్ల‌ల్ని బోర్డ‌ర్‌కు పంపండి

సిద్ధు వ్యాఖ్యలపై గంభీర్ ఆగ్ర‌హం న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తన పిల్లల్ని సరిహద్దులకు పంపాలని మాజీ ఓపెనర్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ ప్రధాని...
News

ఇమ్రాన్‌ ఖాన్‌ను ‘పెద్దన్న’ అంటూ మరో వివాదంలో సిద్ధు

కార్తార్‌పూర్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కర్తార్‌పూర్‌ సాహిబ్‌ పర్యటనలో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ‘బడా భాయ్‌’(అన్నయ్య) అని సంబోధిస్తూ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారానికి పంజాబ్‌ మంత్రిగా ఉంటూ వెళ్లి...
News

జాతికి స్ఫూర్తినిచ్చే సాహిత్య సృష్టి జ‌ర‌గాలి

గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వంలో వ‌క్త‌ల పిలుపు భాగ్య‌న‌గ‌రం: గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వాలు హైద‌రాబాద్‌లోని కేశ‌వ స్మార‌ణ విద్యాసంస్థ‌ల ప్రాంగ‌ణంలో అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. “అజాదీ కా అమృతోత్స‌వాల‌లో భాగంగా జాతీయ సాహిత్య పరిష‌త్‌, ఇతిహాస సంక‌ల‌న స‌మితి, సంస్కార భార‌తి త‌దిత‌ర...
News

సరిహద్దులు దాటితే ప్రతీకారం తప్పదు

రాజ్‌నాథ్‌ సింగ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌! ఉత్తరాఖండ్‌: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటోందని, అయితే, ఎవరైనా భారత్‌నుంచి అంగుళం భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తే తగిన సమాధానం చెబుతామని...
News

బుద్ధి మారని బంగ్లా ముస్లిం!

మ‌రో పూజా మందిరంలో ఖురాన్‌ పెట్టేందుకు విఫలయత్నం నిందితుడు మిజాన్‌గా గుర్తించిన పోలీసులు ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముస్లింలకు మంచి బుద్ధి రావడం లేదు. అక్కడి హిందువులను లక్ష్యంగా హింసాత్మక సంఘటనలు రేగాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మతోన్మాది ఇక్బాల్‌ హుస్సేన్‌...
1 1,996 1,997 1,998 1,999 2,000 2,432
Page 1998 of 2432